You Searched For "Telangana"
సుప్రీం కోర్ట్ తీర్పు శుభ పరిణామం: టీపీసీసీ చీఫ్
42 శాతం బిసి రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
By Knakam Karthik Published on 6 Oct 2025 3:50 PM IST
సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్ డిస్మిస్
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో -9ను జారీ చేసిన విషయం తెలిసిందే.
By అంజి Published on 6 Oct 2025 1:30 PM IST
ప్రవక్త మహమ్మద్పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. రాజాసింగ్పై కేసు నమోదు
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన దసరా కార్యక్రమంలో ప్రవక్త ముహమ్మద్పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై..
By అంజి Published on 6 Oct 2025 9:40 AM IST
బీసీలకు 42% రిజర్వేషన్లు.. నేడు సుప్రీంలో విచారణ.. వాదనలు వినిపించనున్న తెలంగాణ సర్కార్
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. అక్టోబర్ 6వ తేదీన (సోమవారం) ఇది విచారణకు రానుంది.
By అంజి Published on 6 Oct 2025 6:46 AM IST
బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్తో మంత్రి పొన్నం కీలక భేటీ
బీసీ రిజర్వేషన్ల తాజా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 4:15 PM IST
సీఎం రేవంత్ నిర్ణయాలు దుర్మార్గమైనవి..ఆర్టీసీ ఛార్జీలపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్ లో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 2:40 PM IST
రైతుల సమ్మతితో మాత్రమే RRR కోసం భూసేకరణ: మంత్రి కోమటిరెడ్డి
రీజినల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగం విషయంలో రైతులు అనవసరంగా భయపడవద్దని, రైతుల సమ్మతితో మాత్రమే ప్రభుత్వం ముందుకు సాగుతుందని..
By అంజి Published on 5 Oct 2025 10:29 AM IST
'పిల్లలకు ఆ దగ్గు సిరప్ వాడొద్దు'.. తెలంగాణ ప్రజలను అలర్ట్ చేసిన డీసీఏ
తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రేసన్ ఫార్మా మే నెలలో తయారు చేసిన బ్యాచ్ SR-13 నుండి వచ్చిన కోల్డ్రిఫ్ సిరప్ను..
By అంజి Published on 5 Oct 2025 7:06 AM IST
Telangana: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు
బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బ్యాడ్న్యూస్ చెప్పింది
By Knakam Karthik Published on 4 Oct 2025 8:47 PM IST
తెలంగాణ లోకల్ ఎలక్షన్స్పై సుప్రీంకోర్టులో పిటిషన్..ఎల్లుండి విచారణ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
By Knakam Karthik Published on 4 Oct 2025 6:47 PM IST
ఓట్ చోర్ వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది: టీపీసీసీ చీఫ్
దేశంలో ఓట్ చోరీ పెద్ద ఎత్తున జరిగినందు వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగలిగింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 6:00 PM IST
లైఫ్ సెట్ అయింది అనుకునే లోపే.. హార్ట్ అటాక్!!
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన యువకుడు లండన్లో గుండెపోటుతో మరణించాడు.
By Knakam Karthik Published on 4 Oct 2025 5:37 PM IST











