You Searched For "Telangana government"
కేటీఆర్ను పొగడలేదు..ఏం మాట్లాడినా సంచలనం అవుతుందన్న ఎమ్మెల్యే
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి వార్తల్లో నిలిచారు. మాజీ మంత్రి కేటీఆర్ను తాను పొగిడినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను ఏది...
By Knakam Karthik Published on 12 Jan 2025 3:49 PM IST
Telangana: రైతు భరోసా మార్గదర్శకాలు జారీ
సంక్రాంతి పండుగ వేళ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. తాజాగా ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేసింది.
By అంజి Published on 12 Jan 2025 10:36 AM IST
వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా.. క్లారిటీ ఇచ్చిన సీఎం
రైతు పంట వేసినా, వేయకున్నా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 11 Jan 2025 9:02 AM IST
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 11 Jan 2025 7:20 AM IST
జనవరి 26 నుంచి రైతు భరోసా.. ఆ భూములకు పథకం లేనట్టే!
పంట పండించే ప్రతి అన్నదాతకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు ముహూర్తం ఖరారు చేసింది.
By అంజి Published on 10 Jan 2025 7:01 AM IST
'గేమ్ ఛేంజర్' మాకు కంబ్యాక్ మూవీ.. టికెట్ రేట్స్ హైక్ అడుగుతాం: దిల్ రాజు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగానే.. తెలంగాణ ప్రభుత్వమూ టికెట్ రేట్స్ హైక్ ఇస్తుందని ప్రొడ్యూసర్ దిల్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
By అంజి Published on 6 Jan 2025 11:22 AM IST
గుడ్న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
ఈ నెల 26 నుంచి ప్రభుత్వం రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఇందుకోసం రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ...
By అంజి Published on 6 Jan 2025 9:43 AM IST
నేడు అకౌంట్లలోకి డబ్బులు: ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఇవాళ పూర్తి స్థాయిలో వేతనాలు జమ అవుతాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 1వ తేదీన సాంకేతిక కారణాలతో జీతాలు జమ కాలేదని...
By అంజి Published on 3 Jan 2025 7:12 AM IST
Telangana: భూమిలేని 15 లక్షల వ్యవసాయ కార్మికులకు గుడ్న్యూస్.. మొదటి విడతలో రూ.6,000
రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం అందించడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం జాబ్ కార్డుల ఆధారంగా 15 లక్షల మంది...
By అంజి Published on 29 Dec 2024 7:34 AM IST
మన్మోహన్ మృతి.. ఇవాళ సెలవు.. వారం రోజులు సంతాప దినాలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో కేంద్రం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది.
By అంజి Published on 27 Dec 2024 7:27 AM IST
నేడు సీఎం రేవంత్తో సినీ ప్రముఖుల భేటీ.. వివాదం ముగిసేనా?
సంధ్య థియేటర్ ఘటన అనంతరం పరిణామాల నేపథ్యంలో నేడు సీఎం రేవంత్తో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు.
By అంజి Published on 26 Dec 2024 10:06 AM IST
Telangana: కొత్త ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయంతో పాటు తక్కువ ధరకే సిమెంట్, ఇసుక, స్టీల్...
By అంజి Published on 26 Dec 2024 8:51 AM IST











