You Searched For "Telangana government"
Telangana: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులకు...
By అంజి Published on 4 Nov 2024 1:02 AM
Telangana: గుడ్న్యూస్.. మొదట స్థలాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
స్థలం ఉండి ఇళ్లులు లేని పేదలకు మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 3 Nov 2024 1:11 AM
Telangana: విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపు
వివిధ శాఖల ఆధ్వర్యంలోని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, ఇతర విద్యా సంస్థల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే డైట్, కాస్మోటిక్...
By అంజి Published on 1 Nov 2024 4:00 AM
'విద్యుత్ ఛార్జీల పెంపు లేదు'.. దీపావళి పండుగ వేళ ప్రభుత్వం శుభవార్త
కరెంట్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం నో చెప్పింది. ఛార్జీల పెంపు ద్వారా ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో రూ.1200 కోట్ల ఆదాయం...
By అంజి Published on 29 Oct 2024 1:27 AM
Telangana: మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్.. దేశంలోనే మొట్టమొదటిదిగా..
తెలంగాణలో పోలీసు, పైర్, ఎస్పీఎఫ్, జైళ్ల శాఖల ఉద్యోగుల పిల్లల భవిష్యత్తు కోసం ఒక నూతన అధ్యాయానికి అడుగు పడింది.
By అంజి Published on 22 Oct 2024 2:18 AM
Telangana: రేపే గ్రూప్-1 పరీక్ష.. నేడు కీలక ప్రకటన
గ్రూప్-1 మెయిన్స్ ్వాయిదా వేయాలనే డిమాండ్ నేపథ్యంలో అభ్యర్థుల సందేహాలు తీర్చేందుకు ప్రభుత్వం నేడు మీడియాతో సమావేశం నిర్వహించనుంది.
By అంజి Published on 20 Oct 2024 4:15 AM
కొత్త టీచర్లకు గుడ్న్యూస్.. నేడే పోస్టింగ్లు
డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న వారికి శుభవార్త. నేడు 10,006 మంది కొత్త ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగులు...
By అంజి Published on 15 Oct 2024 1:11 AM
Telangana: ధాన్యం సేకరణకు ప్రభుత్వం సిద్ధం.. సన్నాల క్వింటాల్కు రూ.500 బోనస్
'సన్నారకం' రకం వరి సాగుకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే క్వింటాల్కు రూ.500 అదనంగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 10 Oct 2024 4:11 AM
Telangana: నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు
డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు.
By అంజి Published on 9 Oct 2024 1:57 AM
నేతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్.. నూలు డిపో ఏర్పాటుకు ఉత్తర్వులు
చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూలు డిపోల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 6 Oct 2024 1:08 AM
Hyderabad: మూసీ నిర్వాసితులకు గుడ్న్యూస్.. రూ.25 వేల ప్రోత్సాహకం
హైదరాబాద్: మూసీ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 3 Oct 2024 3:13 AM
Telangana: రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్!
హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకుందని సమాచారం.
By అంజి Published on 3 Oct 2024 12:47 AM