You Searched For "Telangana government"
Telangana: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది.
By అంజి Published on 21 Jan 2024 6:43 AM IST
Telangana: 40 నుండి 50 ప్రధాన సమస్యలను గుర్తించిన ధరణి పోర్టల్ కమిటీ
తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ.. ధరణి పోర్టల్, ఇతర భూపరిపాలన విషయాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తోంది.
By అంజి Published on 12 Jan 2024 6:47 AM IST
ఫార్ములా ఈ: ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు మెమో
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్కు ప్రభుత్వం మెమో జారీ చేసింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 Jan 2024 12:25 PM IST
Telangana: ప్రజాపాలన దరఖాస్తులు సురక్షితమేనా?.. అనుమానాలకు తావిస్తోన్న వీడియో
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలు రాష్ట్రంలో ప్రజాపాలన ఫారమ్లను బాధ్యతారాహిత్యంగా నిర్వహిస్తున్నట్లు చూపుతున్నాయి.
By అంజి Published on 9 Jan 2024 11:00 AM IST
స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల సీజన్ వచ్చేసింది. స్కూళ్లకు రేపటి నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు.
By అంజి Published on 8 Jan 2024 8:00 AM IST
తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇద్దరు అధికారుల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్లగొండ ఎస్పీగా చందనా దీప్తిని ప్రభుత్వం నియమించింది.
By Medi Samrat Published on 31 Dec 2023 7:15 PM IST
రూ.500కి గ్యాస్ సిలిండర్.. వారికి మాత్రమే!
తెలంగాణలో ఇటీవల నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టింది.
By అంజి Published on 24 Dec 2023 6:32 AM IST
రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్ల బదిలీ.. డీజీపీగా రవి గుప్తాకు పూర్తి బాధ్యతలు
రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 19 Dec 2023 8:30 PM IST
తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తా: ప్రధాని మోదీ
డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
By అంజి Published on 7 Dec 2023 3:09 PM IST
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 4.8 శాతంతో డీఏను మంజూరు చేసింది.
By అంజి Published on 5 Oct 2023 6:13 AM IST
తెలంగాణలో పాఠశాలల పనివేళల్లో మార్పులు
తెలంగాణలో పాఠశాలల పనివేళలను మారుస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పాఠశాలలు ఉదయం 9 గంటలకు మొదలవుతున్నాయి.
By అంజి Published on 25 July 2023 6:43 AM IST
Telangana: మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపు
తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు జూలై నుంచి వేతనాలు పెంచనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం ప్రకటించారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 July 2023 8:22 AM IST











