You Searched For "TDP"
కూటమి గెలవకపోతే నా నాలుక కోసుకుంటా: బుద్ధా వెంకన్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరా మస్తాన్ ఫేక్ సర్వే చేశారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు.
By అంజి Published on 2 Jun 2024 2:05 PM IST
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By Srikanth Gundamalla Published on 31 May 2024 11:18 AM IST
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ ప్రయత్నం: పేర్ని నాని
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు.
By అంజి Published on 26 May 2024 2:34 PM IST
చంద్రబాబు ఆత్మకథలో నాకో పేజీ ఖచ్చితంగా ఉంటుంది
ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావటం తథ్యమని టీడీపీ నేత బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు.
By Medi Samrat Published on 24 May 2024 11:08 AM IST
అక్కడి నుండి బ్యాలట్ బాక్స్ లను కర్నూలుకు తరలించండి : టీడీపీ
ఆలూరు, ఆదోని, మంత్రాలయం, యెమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, పత్తికొండ సబ్ ట్రెజరీ కార్యాలయాల్లోని స్ట్రాంగ్రూమ్లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల...
By Medi Samrat Published on 23 May 2024 10:39 AM IST
చంద్రబాబు అనూహ్య నిర్ణయం.. 'మహానాడు' వాయిదా ఎందుకంటే..
టీడీపీ అధినేత చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు
By Srikanth Gundamalla Published on 17 May 2024 11:10 AM IST
జేసీ కుటుంబంపై కేసు నమోదు
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి...
By M.S.R Published on 14 May 2024 4:16 PM IST
ఎన్డీఏకు 400కి పైగా సీట్లు వస్తాయి: చంద్రబాబు
నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
By Srikanth Gundamalla Published on 14 May 2024 1:46 PM IST
AndhraPradesh: వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు.. హింసాత్మకంగా మారిన పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో ఏకకాలంలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సోమవారం పెద్ద ఎత్తున హింసాత్మకంగా ముగిశాయి.
By అంజి Published on 13 May 2024 9:21 PM IST
AP Polls: గన్నవరంలో ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ శ్రేణులు
కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం లో ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు.
By అంజి Published on 13 May 2024 4:53 PM IST
పోలింగ్ ముగిసే వరకూ అక్కడే ఉండనున్న చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
By Medi Samrat Published on 13 May 2024 9:58 AM IST
పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలు
పల్నాడు జిల్లాలోని పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 13 May 2024 9:27 AM IST











