You Searched For "TDP"
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By Srikanth Gundamalla Published on 31 May 2024 11:18 AM IST
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ ప్రయత్నం: పేర్ని నాని
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు.
By అంజి Published on 26 May 2024 2:34 PM IST
చంద్రబాబు ఆత్మకథలో నాకో పేజీ ఖచ్చితంగా ఉంటుంది
ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావటం తథ్యమని టీడీపీ నేత బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు.
By Medi Samrat Published on 24 May 2024 11:08 AM IST
అక్కడి నుండి బ్యాలట్ బాక్స్ లను కర్నూలుకు తరలించండి : టీడీపీ
ఆలూరు, ఆదోని, మంత్రాలయం, యెమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, పత్తికొండ సబ్ ట్రెజరీ కార్యాలయాల్లోని స్ట్రాంగ్రూమ్లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల...
By Medi Samrat Published on 23 May 2024 10:39 AM IST
చంద్రబాబు అనూహ్య నిర్ణయం.. 'మహానాడు' వాయిదా ఎందుకంటే..
టీడీపీ అధినేత చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు
By Srikanth Gundamalla Published on 17 May 2024 11:10 AM IST
జేసీ కుటుంబంపై కేసు నమోదు
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి...
By M.S.R Published on 14 May 2024 4:16 PM IST
ఎన్డీఏకు 400కి పైగా సీట్లు వస్తాయి: చంద్రబాబు
నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
By Srikanth Gundamalla Published on 14 May 2024 1:46 PM IST
AndhraPradesh: వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు.. హింసాత్మకంగా మారిన పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో ఏకకాలంలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సోమవారం పెద్ద ఎత్తున హింసాత్మకంగా ముగిశాయి.
By అంజి Published on 13 May 2024 9:21 PM IST
AP Polls: గన్నవరంలో ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ శ్రేణులు
కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం లో ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు.
By అంజి Published on 13 May 2024 4:53 PM IST
పోలింగ్ ముగిసే వరకూ అక్కడే ఉండనున్న చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
By Medi Samrat Published on 13 May 2024 9:58 AM IST
పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలు
పల్నాడు జిల్లాలోని పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 13 May 2024 9:27 AM IST
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైనది: చంద్రబాబు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైనదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
By Srikanth Gundamalla Published on 10 May 2024 3:13 PM IST