You Searched For "TamilnaduNews"

బీజేపీతో ఎన్నికల పొత్తు మాత్రమే.. సంకీర్ణ ప్రభుత్వం ఉండ‌దు - షాకిచ్చిన పళనిస్వామి
బీజేపీతో ఎన్నికల పొత్తు మాత్రమే.. సంకీర్ణ ప్రభుత్వం ఉండ‌దు - షాకిచ్చిన పళనిస్వామి

తమిళనాడులో ఏఐఏడీఎంకే, బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత కూడా అంతా స‌ఖ్యంగా లేదు.

By Medi Samrat  Published on 17 April 2025 8:24 AM IST


అమాన‌వీయం.. పీరియడ్స్‌లో ఉన్న విద్యార్థినికి గ‌ది బయటే పరీక్ష
అమాన‌వీయం.. పీరియడ్స్‌లో ఉన్న విద్యార్థినికి గ‌ది బయటే పరీక్ష

తమిళనాడులోని కోయంబత్తూరులో 8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం ఉన్నందున ఆమెను తరగతి గది వెలుపల సైన్స్ పరీక్ష రాయించారని తెలుస్తోంది.

By Medi Samrat  Published on 10 April 2025 9:18 PM IST


థియేటర్ల యజమానులకు గుడ్ న్యూస్
థియేటర్ల యజమానులకు గుడ్ న్యూస్

థియేటర్ల యజమానులకు తమిళనాడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది.

By Medi Samrat  Published on 5 April 2025 5:56 PM IST


బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సత్తూరు ప్రాంతంలోని బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది.

By Medi Samrat  Published on 4 Jan 2025 11:57 AM IST


బెయిల్ మంజూరు చేసిన‌ మరుసటి రోజే మంత్రి అయ్యారు.. సెంథిల్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు చివాట్లు
'బెయిల్ మంజూరు చేసిన‌ మరుసటి రోజే మంత్రి అయ్యారు'.. సెంథిల్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు చివాట్లు

డీఎంకే నేత సెంథిల్‌ బాలాజీకి బెయిల్‌పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ జరిపింది.

By Medi Samrat  Published on 2 Dec 2024 2:45 PM IST


Video : టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
Video : టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on 28 Sept 2024 12:53 PM IST


కళ్లకురిచ్చి కల్తీ మద్యం విషాదం.. 57కి చేరిన మృతుల సంఖ్య
కళ్లకురిచ్చి కల్తీ మద్యం విషాదం.. 57కి చేరిన మృతుల సంఖ్య

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 57కి చేరుకుంది.

By Medi Samrat  Published on 24 Jun 2024 8:43 AM IST


కన్యాకుమారి తీరంలో ఊహించని విషాదం.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
కన్యాకుమారి తీరంలో ఊహించని విషాదం.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి

తమిళనాడులోని కన్యాకుమారి తీరంలో ఊహించని విషాదం నెలకొంది. సోమవారం నాడు ఇద్దరు మహిళలు సహా ఐదుగురు వైద్య విద్యార్థులు సముద్రంలో మునిగి చనిపోయారు

By Medi Samrat  Published on 6 May 2024 5:30 PM IST


FactCheck : తమిళనాడులో బీజేపీ నాయకుడిపై ఇటీవల దాడి చేశారా?
FactCheck : తమిళనాడులో బీజేపీ నాయకుడిపై ఇటీవల దాడి చేశారా?

రద్దీగా ఉండే రోడ్డులో ఆకుపచ్చ చొక్కా ధరించిన మరో వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 17 April 2024 5:45 PM IST


భ‌యంక‌ర‌మైన‌ యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మ‌ర‌ణం
భ‌యంక‌ర‌మైన‌ యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

తమిళనాడులో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. తిరుమంగళం సమీపంలో జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహనాన్ని వేగంగా వెళ్తున్న కారు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు...

By Medi Samrat  Published on 10 April 2024 7:30 PM IST


బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 9 మంది దుర్మ‌ర‌ణం
బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 9 మంది దుర్మ‌ర‌ణం

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.

By Medi Samrat  Published on 17 Feb 2024 3:00 PM IST


బీజేపీకి షాక్‌.. పార్టీకి న‌టి గౌత‌మి రాజీనామా
బీజేపీకి షాక్‌.. పార్టీకి న‌టి గౌత‌మి రాజీనామా

తమిళనాడులో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నటి, బీజేపీ నాయకురాలు గౌతమి తాడిమళ్ల బీజేపీకి రాజీనామా చేశారు

By Medi Samrat  Published on 23 Oct 2023 9:29 AM IST


Share it