You Searched For "Students"
మీ పిల్లలను కొత్తగా స్కూల్కు పంపిస్తున్నారా?
పిల్లలను కొత్తగా స్కూల్కు పంపే పేరెంట్స్ ఈ సూచనలు పాటించాల్సిందే. మీ చిన్నారి మోయగలిగే బ్యాగ్ ఉండేలా చూసి తీసుకోండి.
By అంజి Published on 20 Jun 2024 4:30 PM IST
నీట్ పరీక్షలో సంచలనం.. వారి గ్రేస్ మార్కుల తొలగింపు
దేశంలో ఇటీవల విడుదలైన నీట్ పరీక్షల ఫలితాల ఎపిసోడ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 13 Jun 2024 2:36 PM IST
Telangana: విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త
తెలంగాణలో జూన్ 12వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభం కాబోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 30 May 2024 6:57 AM IST
తెలంగాణలో రేపు పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీన పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 April 2024 1:30 PM IST
50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు.. కోచింగ్ సెంటర్లో ఆహారం తిని..
మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్కు చెందిన 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు.
By అంజి Published on 22 April 2024 9:30 PM IST
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు అప్పుడేనా..?
తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇప్పుడు తమ పరీక్షల ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 13 April 2024 7:09 AM IST
AP: పాఠశాలల్లో 3 సార్లు వాటర్ బెల్.. విద్యాశాఖ సూచన
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మూడుసార్లు నీటి విరామం ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంగళవారం...
By అంజి Published on 3 April 2024 8:43 AM IST
టెన్త్ ఎగ్జామ్లో చూపించలేదని.. క్లాస్మేట్పై కత్తితో దాడి చేసిన ముగ్గురు విద్యార్థులు
10వ తరగతి వ్రాత పరీక్షలో సమాధాన పత్రాన్ని చూపించడానికి నిరాకరించినందుకు ముగ్గురు విద్యార్థులు తమ సహవిద్యార్థిని కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 28 March 2024 1:45 PM IST
Viral Video: మద్యం మత్తులో స్కూల్కు టీచర్.. చెప్పులు విసిరిన విద్యార్థులు
ఛత్తీస్గఢ్లోని బస్తర్లోని ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల బృందం మద్యం మత్తులో ఉన్న టీచర్పై చెప్పులు విసిరి తరిమికొట్టింది.
By అంజి Published on 27 March 2024 7:39 AM IST
నేటి నుంచి పదో తరగతి హాల్టికెట్లు
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
By అంజి Published on 4 March 2024 6:10 AM IST
విద్యార్థులకు గుడ్న్యూస్.. మార్చి 15 నుంచి ఒక్కపూట బడులు
హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో మార్చి 15 నుంచి హాఫ్డే స్కూళ్లను విద్యాశాఖ నిర్ణయించింది.
By అంజి Published on 3 March 2024 8:57 AM IST
పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి: ఇంటర్ బోర్డు
ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని టీఎస్ బీఐఈ నిర్ణయించింది.
By అంజి Published on 2 March 2024 11:42 AM IST