You Searched For "Students"
CBSE కొత్త ప్రయోగం.. ఇక పుస్తకాలు చూసి రాసే పరీక్షలు
సీబీఎస్ఈ అధికారులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
By Srikanth Gundamalla Published on 23 Feb 2024 10:45 AM IST
విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి ఇలా దూరం చేయండి
టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. దీంతో స్కూల్, కాలేజీ విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
By అంజి Published on 22 Feb 2024 1:45 PM IST
AP: విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
ఏపీ: ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులు కాలేజీల నుంచి తీసుకోవచ్చు.
By అంజి Published on 22 Feb 2024 7:05 AM IST
టెన్త్, ఇంటర్ పరీక్షలపై.. విద్యార్థులకు కేంద్రం గుడ్న్యూస్
2025 - 26 విద్యా సంవత్సరం నుంచి దేశంలో 10, 12 వ తరగతి విద్యార్థులు ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు రాయవచ్చు.
By అంజి Published on 20 Feb 2024 9:31 AM IST
AP: స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 52 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ పాఠశాలలో 52 మంది విద్యార్థులు తమ హాస్టల్లో అల్పాహారం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్కు...
By అంజి Published on 13 Feb 2024 6:46 AM IST
Telangana: హాస్టల్లో ఇద్దరు టెన్త్ విద్యార్థినుల ఆత్మహత్య కలకలం
భువనగిరిలోని బాలికల హాస్టల్లో టెన్త్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల మృతి సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 11:57 AM IST
రామ్లీలా నాటకం.. సిగరెట్ తాగిన సీత పాత్రధారి.. ఐదుగురు అరెస్ట్
హిందూ సమాజం యొక్క మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్, ఐదుగురు విద్యార్థులను అరెస్టు...
By అంజి Published on 4 Feb 2024 6:41 AM IST
మధ్యాహ్న భోజనం తిన్న 109 మంది విద్యార్థులకు అస్వస్థత
ఓ ప్రైవేట్ ఆశ్రమ పాఠశాలలో 63 మంది బాలికలతో సహా 109 మంది విద్యార్థులను బుధవారం మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్కు గురయ్యారు.
By అంజి Published on 1 Feb 2024 6:55 AM IST
ఓయూ లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డ ఆగంతకులు.. విద్యార్థినుల ఆందోళన
హైదరాబాద్లోని ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు.
By Srikanth Gundamalla Published on 27 Jan 2024 10:08 AM IST
కోచింగ్ సెంటర్లకు కేంద్రం కొత్త రూల్స్ జారీ
విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కోచింగ్ సెంటర్లు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులను చేర్చుకోకూడదు
By అంజి Published on 19 Jan 2024 6:47 AM IST
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు తెలుగు యువకులు అక్కడే అనుమానాస్పదంగా మరణించడంతో వారి కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి.
By అంజి Published on 16 Jan 2024 12:15 PM IST
ప్రభుత్వ బడిలో కలకలం.. ఆ చాకెట్లు తిని వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం రేపింది.
By అంజి Published on 10 Jan 2024 2:30 PM IST