You Searched For "rangareddy district"
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 4 Dec 2025 12:20 PM IST
Video: శంకర్పల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. క్షణాల్లో కారు దగ్ధం
రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం మహాలింగపురం సమీపంలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 28 Nov 2025 8:03 AM IST
రంగారెడ్డి జిల్లాలో దారుణం..తమ్ముడికి ప్రేమ వివాహం చేశాడని, అన్నను చంపించిన అమ్మాయి తండ్రి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 2:09 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు..సైబరాబాద్ సీపీ ప్రకటన
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతి చెందగా, కనీసం 20 మంది గాయపడిన ఘటనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...
By Knakam Karthik Published on 3 Nov 2025 3:21 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన..ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 12:16 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 11:34 AM IST
చేవెళ్ల బాధితులకు పూర్తి సహాయం అందిస్తాం..ఘటనపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 10:44 AM IST
ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య.. సీఎం రేవంత్ విచారం
రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఆర్టీసీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది.
By అంజి Published on 3 Nov 2025 9:01 AM IST
VIDEO: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. 12 మంది మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ - బీజాపూర్ నేషనల్..
By అంజి Published on 3 Nov 2025 7:58 AM IST
Telangana: భర్తను చంపి.. డెడ్ బాడీని సంప్లో దాచిన భార్య
మద్యానికి బానిస కావడం, వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ మహిళ తన 35 ఏళ్ల భర్తను హత్య చేసి, మృతదేహాన్ని..
By అంజి Published on 13 Oct 2025 10:00 AM IST
పదేళ్లు టైమివ్వండి, న్యూయార్క్ను తలపించేలా ఫ్యూచర్ సిటీ కడతా: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు
By Knakam Karthik Published on 28 Sept 2025 3:19 PM IST
Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..
By అంజి Published on 27 Sept 2025 8:50 AM IST











