You Searched For "Rajasthan"
కమ్యూనిటీ ఈవెంట్లో ఫుడ్ పాయిజన్.. 100 మందికిపైగా అస్వస్థత
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఫుడ్పాయిజన్ ఘటనలో ఆదివారం దాదాపు 100 మంది అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు.
By అంజి Published on 3 Jun 2024 10:26 AM IST
Viral Video : పెళ్లి కూతురికి బహుమతి ఇచ్చి పెళ్లి కొడుకుపై దాడి.. అసలు విషయం ఏమిటంటే.?
వరుడిపై టీచర్ కత్తితో దాడి చేసిన షాకింగ్ ఘటన చిత్తోర్గఢ్ జిల్లా ఉండ్చా గ్రామంలో చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 21 May 2024 12:07 PM IST
ఇటుక బట్టీలో బాలికపై అత్యాచారం, సజీవ దహనం.. ఇద్దరికి మరణశిక్ష
14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు సోదరులకు రాజస్థాన్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది.
By అంజి Published on 20 May 2024 8:15 PM IST
జైపూర్లో ఆరు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్.. అలర్ట్
రాజస్థాన్లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపాయి.
By Srikanth Gundamalla Published on 13 May 2024 10:59 AM IST
IPL-2024: ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్కు భారీ జరిమానా
సంజూశాంసన్కు షాక్ తగిలింది. భారీ జరిమానా విధించింది ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ.
By Srikanth Gundamalla Published on 8 May 2024 12:55 PM IST
IPL-2024: చరిత్ర సృష్టించిన రాజస్థాన్ బౌలర్ చాహల్
రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణించింది.
By Srikanth Gundamalla Published on 8 May 2024 7:40 AM IST
అసలైన థ్రిల్లర్ ఇదే.. రాజస్థాన్పై ఒక్క పరుగు తేడాతో హైదరాబాద్ విజయం
ఐపీఎల్-2024 సీజన్ అద్భుతంగా కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 May 2024 6:36 AM IST
వివాహ వేడుకకు హజరై తిరిగొస్తున్న తొమ్మిది మంది స్నేహితులు దుర్మరణం
ఆదివారం నాడు రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఝలావర్ జిల్లాలో ఒక వ్యాన్.. ఒక ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది వ్యక్తులు మరణించారు
By Medi Samrat Published on 21 April 2024 2:30 PM IST
Rajasthan: కాంగ్రెస్కు షాక్.. పార్టీ సభ్యత్వానికి 400 మంది రాజీనామా!
దేశ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 13 April 2024 12:40 PM IST
అత్యాచార బాధితురాలిని బట్టలు విప్పమని కోరిన మేజిస్ట్రేట్.. కేసు నమోదు
రాజస్థాన్ జిల్లాలోని కరౌలి జిల్లాలో దళిత అత్యాచార బాధితురాలికి గాయాలు చూపించేందుకు బట్టలు విప్పమని కోరినందుకు పోలీసులు మేజిస్ట్రేట్పై కేసు నమోదు...
By అంజి Published on 4 April 2024 7:15 AM IST
తన పిల్లలు కాదనే అనుమానంతో.. ఇద్దరు కొడకులను చంపిన తండ్రి
ఓ వ్యక్తి తన ఇద్దరు కుమారులు తన పిల్లలు కాదనే అనుమానంతో వారిని హత్య చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
By అంజి Published on 27 March 2024 6:34 AM IST
ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై అత్యాచారం
రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
By Medi Samrat Published on 27 Feb 2024 8:17 PM IST