You Searched For "PM Modi"
చంద్రబాబు అరెస్ట్ అక్రమం, చట్టవిరుద్ధం.. ప్రధాని మోదీకి టీడీపీ లేఖ
టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అవినీతికి సంబంధించి నేర పరిశోధన విభాగం (సీఐడీ) శనివారం అరెస్టు చేసింది.
By అంజి Published on 9 Sept 2023 2:49 PM IST
జీ20 సమ్మిట్కు వస్తోన్న దేశాధినేతలు..కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు
భారత్ అధ్యక్షతన జీ20 సదస్సు జరగనుంది. దేశాధినేతలు భారత్కు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసిం
By Srikanth Gundamalla Published on 8 Sept 2023 7:27 AM IST
ఢిల్లీ వాసులను క్షమాపణ కోరిన ప్రధాని మోదీ..ఎందుకంటే..
దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ముందస్తు క్షమాపణలు చెప్పారు.
By Srikanth Gundamalla Published on 27 Aug 2023 11:20 AM IST
ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శలు
ప్రధాని మోదీ చేసిన పలు వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 1:08 PM IST
మధ్యతరగతి సొంతింటికల సాకారానికి కొత్త పథకం: ప్రధాని
మధ్యతరగతి వారి సొంతింటికలను సాకారం చేసేందుకు త్వరలో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 10:47 AM IST
మోదీపై ప్రియాంక పోటీ చేస్తే పక్కా గెలుస్తారు: సంజయ్ రౌత్
ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 14 Aug 2023 2:15 PM IST
ఏపీలో పరిస్థితులపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు
ఏపీలో నెలకొన్ని పరిస్థితులపై రాష్ట్రపతి, ప్రధానికి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
By Srikanth Gundamalla Published on 13 Aug 2023 2:10 PM IST
మణిపూర్ మండుతోంది అంటే ప్రధాని నవ్వుతున్నారు : రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు.
By Medi Samrat Published on 11 Aug 2023 7:45 PM IST
ఏపీలో రూ.453.5 కోట్ల అభివృద్ధి పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
PM Modi to lay foundation stone for Rs 453.5 crore development works in AP tomorrow. ఏపీలో అమృత్ భారత్ కింద రూ.453.5 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం...
By Medi Samrat Published on 5 Aug 2023 7:32 PM IST
Telangana: 21 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని
తెలంగాణలో రూ.894 కోట్లతో 21 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 6న శంకుస్థాపన చేయనున్నారు.
By అంజి Published on 2 Aug 2023 11:09 AM IST
ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాసిన ఉత్తర్ప్రదేశ్ మంత్రి
ప్రధాని నరేంద్ర మోదీకి ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రి రక్తంతో లేఖ రాశారు.
By Srikanth Gundamalla Published on 22 July 2023 6:31 AM IST
ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన మోదీ
ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సతీమణి బ్రిగెట్టికి పోచంపల్లి సిల్క్ ఇక్కత్ చీరను అందజేశారు ప్రధాని మోదీ.
By Srikanth Gundamalla Published on 15 July 2023 1:11 PM IST