You Searched For "NationalNews"
అలాంటి కేసు భారత్ లో ఒక్కటి కూడా నమోదవ్వలేదు
భారతదేశంలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు ఏవీ నమోదవ్వలేదని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) తెలిపింది.
By Medi Samrat Published on 3 Jan 2025 8:30 PM IST
కొత్త సంవత్సరం రైతులకు మోదీ ప్రభుత్వం కానుక..!
కొత్త సంవత్సరం తొలిరోజే రైతులకు మోదీ ప్రభుత్వం భారీ కానుకను అందించింది.
By Medi Samrat Published on 1 Jan 2025 4:16 PM IST
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగమ్ బోద్ ఘాట్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.
By Medi Samrat Published on 28 Dec 2024 1:52 PM IST
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నంపై కేంద్రం స్పష్టత
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుందని, ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్...
By Medi Samrat Published on 28 Dec 2024 8:22 AM IST
రాజకీయ ప్రత్యర్థులు అలా విమర్శించినప్పటికీ.. కర్తవ్యం నుంచి తప్పుకోలేదు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. దీంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది.
By Medi Samrat Published on 28 Dec 2024 7:16 AM IST
ఆ నెంబర్ ప్లేట్స్తో దర్జాగా తిరుగుతున్నారు.. షాకిచ్చిన పోలీసులు..!
ప్రభుత్వ అధికారులకు చెందిన నెంబర్ ప్లేట్స్ వాడుతున్న 50కి పైగా వాహనాలకు జరిమానాలు విధించారు.
By Medi Samrat Published on 27 Dec 2024 8:53 PM IST
శబరిమల ఆలయం మూసివేత
శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల దీక్షల సీజన్ ముగిసింది.
By Medi Samrat Published on 27 Dec 2024 6:15 PM IST
షాకింగ్.. మృత శిశువుకు జన్మనిచ్చి మరణించిన 13 ఏళ్ల అత్యాచార బాధితురాలు
రాజస్థాన్లోని దుంగార్పూర్లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 26 Dec 2024 8:16 PM IST
గవర్నర్ పదవికి రాజీనామా.. మళ్లీ రాజకీయాల్లోకి..!
ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 25 Dec 2024 3:45 PM IST
అసదుద్దీన్ ఒవైసీకి సమన్లు
పార్లమెంట్లో పాలస్తీనాకు మద్దతుగా నినాదాలు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని వేసిన పిటిషన్పై విచారణకు హాజరుకావాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్...
By Medi Samrat Published on 24 Dec 2024 7:19 PM IST
వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్
వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. మధ్యప్రదేశ్లోని కజురహో-ఉత్తరప్రదేశ్లోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజులపాటు...
By Medi Samrat Published on 24 Dec 2024 4:04 PM IST
ఆమె దేశ ప్రతిష్టను దెబ్బతీసింది.. మాజీ ఐఏఎస్ ట్రైనీ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు
ఓబీసీ, వికలాంగుల కోటా ప్రయోజనాలను అక్రమంగా పొంది మోసం చేసిన కేసులో నిందితురాలు, మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ...
By Medi Samrat Published on 23 Dec 2024 4:21 PM IST