You Searched For "NationalNews"
ఢిల్లీలో ఐదు వేల మంది పాకిస్థానీలను గుర్తించిన ఇంటెలిజెన్స్ బ్యూరో
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ కఠినంగా వ్యవహరిస్తుంది.
By Medi Samrat Published on 27 April 2025 2:10 PM IST
భారత్ వ్యతిరేక పోస్టులు.. ఆరుగురు అరెస్ట్.. మరిన్ని అరెస్టులు ఉంటాయి.. సీఎం హెచ్చరిక
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత సోషల్ మీడియాలో భారతదేశ వ్యతిరేక కంటెంట్ను పోస్ట్ చేశారనే ఆరోపణలపై అస్సాం పోలీసులు...
By Medi Samrat Published on 26 April 2025 6:30 PM IST
Video : అమిత్ షా ఎదుట కన్నీటి పర్యంతమైన మృతుల కుటుంబ సభ్యులు
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో క్రూరమైన ఉగ్రవాద దాడికి పాల్పడిన నిందితులను న్యాయస్థానం ముందుకు తీసుకువస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం...
By Medi Samrat Published on 23 April 2025 12:30 PM IST
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. 27 మంది మృతి
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు.
By Medi Samrat Published on 22 April 2025 9:23 PM IST
దూబే వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదు: జేపీ నడ్డా
సుప్రీంకోర్టు మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్న బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు.
By అంజి Published on 20 April 2025 10:46 AM IST
నక్సలైట్లందరూ వీలైనంత త్వరగా లొంగిపోవాలి : అమిత్ షా
దేశంలో దాగి ఉన్న నక్సలైట్లందరూ వీలైనంత త్వరగా లొంగిపోవాలని, ప్రభుత్వ లొంగుబాటు విధానాన్ని అనుసరించడం ద్వారా ప్రధాన స్రవంతిలో చేరాలని కేంద్ర హోంమంత్రి...
By Medi Samrat Published on 18 April 2025 9:11 PM IST
రోజంతా పోలీస్ స్టేషన్లో పంచాయితీ.. అయినా అల్లుడితోనే జీవిస్తానని మొండిగా ఉంది..!
తనకు కాబోయే అల్లుడితో కలిసి జీవించాలనే ఆ మహిళ మొండి పట్టుదల ఆమె హృదయాన్ని రాయిగా మార్చింది.
By Medi Samrat Published on 18 April 2025 9:53 AM IST
బంగ్లాదేశ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు అక్కడికే వెళ్లండి.. దీదీపై యోగీ ఫైర్
బెంగాల్ హింసాకాండపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బెంగాల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
By Medi Samrat Published on 15 April 2025 3:02 PM IST
కలిసి పోటీ చేస్తాం.. పొత్తు ప్రకటన చేసిన అమిత్ షా
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By Medi Samrat Published on 11 April 2025 6:22 PM IST
అమానవీయం.. పీరియడ్స్లో ఉన్న విద్యార్థినికి గది బయటే పరీక్ష
తమిళనాడులోని కోయంబత్తూరులో 8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం ఉన్నందున ఆమెను తరగతి గది వెలుపల సైన్స్ పరీక్ష రాయించారని తెలుస్తోంది.
By Medi Samrat Published on 10 April 2025 9:18 PM IST
ఎర్రకోట, జామా మసీదులకు బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట, జామా మసీదులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 10 April 2025 4:21 PM IST
భారత్కు చేరుకున్న తహవ్వూర్ రాణా
2008 ముంబై ఉగ్రవాద దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తహవ్వూర్ రాణా అమెరికా నుంచి భారత్ కు చేరుకున్నాడు.
By Medi Samrat Published on 10 April 2025 2:59 PM IST