You Searched For "NationalNews"
త్రికోణ ప్రేమ కథ.. ముగ్గురి ప్రాణాలు పోయాయి
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో పిస్టల్తో ఓ వ్యక్తి.. మహిళను, ఆమె స్నేహితుడిని కాల్చి చంపాడు.
By Medi Samrat Published on 6 April 2024 6:36 PM IST
ఢిల్లీ నుండి కాన్పూర్ కు అలా ఎలా వెళ్ళావయ్యా.. అరెస్ట్ చేసిన అధికారులు
ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్కు చెందిన 30 ఏళ్ల దిలీప్ కుమార్ అనే వ్యక్తి హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలు పై ఐదు గంటలపాటు పడుకుని ఢిల్లీ నుండి కాన్పూర్కు...
By Medi Samrat Published on 5 April 2024 4:04 PM IST
పేదలకు విస్కీ, బీర్ ఉచితంగా ఇస్తాం : మహిళా అభ్యర్థి హామీ
మహిళలు మద్యపానం నిషేధం చేయాలని చాలా ప్రాంతాల్లో కోరుకుంటూ ఉంటారు.
By Medi Samrat Published on 1 April 2024 9:08 AM IST
బర్త్ డే కేక్ తిని.. ప్రాణాలు వదిలిన 10 సంవత్సరాల బాలిక
పంజాబ్లోని పాటియాలాలో పదేళ్ల బాలిక తన పుట్టినరోజు కేక్ తిన్న తర్వాత ఊహించని విధంగా చనిపోయింది.
By Medi Samrat Published on 31 March 2024 4:54 PM IST
బెంగళూరులో ఆ షాపులన్నీ మూతబడుతున్నాయ్
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా'గా పేరున్న బెంగళూరు నగరం ప్రస్తుతం తీవ్రమైన నీటి కొరతతో కొట్టుమిట్టాడుతోంది.
By Medi Samrat Published on 30 March 2024 7:45 PM IST
వారి గురించి సమాచారం ఇస్తే 20 లక్షలు ఇస్తాం
బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో ఇద్దరు అనుమానితుల గురించి సమాచారం ఇస్తే రూ.20 లక్షల రివార్డును అందజేస్తామని
By Medi Samrat Published on 29 March 2024 6:20 PM IST
Bengaluru : నీటిని వృధా చేశారు.. లక్ష రూపాయలకు పైగా జరిమానా వసూలు
బెంగళూరులో దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత నీటి ఎద్దడి ఎదుర్కొంటూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్లను శుభ్రపరచడం వంటి
By Medi Samrat Published on 26 March 2024 8:45 PM IST
జూన్ 4న దేశం మళ్లీ హోలీని జరుపుకుంటుంది : జేపీ నడ్డా
భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జేపీ నడ్డా హోలీ సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
By Medi Samrat Published on 25 March 2024 8:09 PM IST
కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల.. లోక్సభ స్పీకర్పై పోటీకి ఎవరిని దింపిందంటే..
కాంగ్రెస్ 2024 లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఆరో జాబితాను విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను
By Medi Samrat Published on 25 March 2024 5:39 PM IST
20 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్యచేసిన మైనర్లు.. తొమ్మిది మంది అరెస్ట్
దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో మైనర్ల బృందం 12 సార్లు కత్తితో పొడిచి 20 ఏళ్ల యువకుడిని చంపిందని..
By Medi Samrat Published on 22 March 2024 4:41 PM IST
హర్యానా మంత్రివర్గ విస్తరణ.. కొత్తగా 8 మందికి ఛాన్స్
హర్యానాలోని నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వ కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
By Medi Samrat Published on 19 March 2024 6:31 PM IST
'420 వాళ్లే.. 400 సీట్లు గెలుస్తామంటున్నారు'.. ప్రకాష్ రాజ్ ఫైర్
420 (మోసం) చేసిన వారే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని మాట్లాడుతున్నారని నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ పేరు ప్రస్తావించకుండా అన్నారు.
By అంజి Published on 18 March 2024 9:08 AM IST