You Searched For "NationalNews"
30కి పైగా విమానాలను పేల్చివేస్తామని మరోసారి బెదిరింపులు..!
దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం 30కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 26 Oct 2024 9:15 PM IST
ఆ రాష్ట్రంలో దీపావళికి ఐదు రోజులు సెలవులు..!
దీపావళి పండుగ దృష్ట్యా జమ్మూ డివిజన్లోని అన్ని పాఠశాలలు అక్టోబర్ 29 (మంగళవారం) నుండి నవంబర్ 2 (శనివారం) వరకు ఐదు రోజుల పాటు మూతపడనున్నాయి
By Medi Samrat Published on 25 Oct 2024 8:50 PM IST
దానా తుఫాన్ ఎఫెక్ట్.. 40 విమానాలు, 750 రైళ్లు రద్దు..!
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను ఒడిశా తీరాన్ని తాకింది.
By Medi Samrat Published on 25 Oct 2024 8:30 AM IST
ఉప ఎన్నికల్లో అక్కడ అభ్యర్థులను నిలబెట్టం : కాంగ్రెస్
ఉత్తరప్రదేశ్లో ఉపఎన్నికలు జరుగుతున్న తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టబోమని.. అయితే ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇస్తామని...
By Medi Samrat Published on 24 Oct 2024 5:32 PM IST
అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది
By Medi Samrat Published on 24 Oct 2024 4:11 PM IST
కోర్టులో పేలిన గ్రెనేడ్.. పోలీసుకు గాయాలు
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని కోర్టులోని సాక్ష్యాధారాల గదిలో జరిగిన పేలుడులో ఓ పోలీసు గాయపడ్డాడు
By Medi Samrat Published on 24 Oct 2024 4:02 PM IST
నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ
వయనాడ్ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.
By Medi Samrat Published on 23 Oct 2024 2:13 PM IST
కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు 16 మంది పిల్లల్ని కనాలి: ఎంకే స్టాలిన్
దక్షిణ భారతదేశంలో యువత జనాభా తగ్గిపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 21 Oct 2024 3:57 PM IST
పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్
అస్సాంలోని డిబ్లాంగ్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్కు చెందిన 8 కోచ్లు దిబాలాంగ్ వద్ద పట్టాలు తప్పాయి
By Medi Samrat Published on 17 Oct 2024 7:44 PM IST
దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా హింస.. నిందితుల ఎన్ కౌంటర్
ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండలో ఇద్దరు నిందితులను ఎన్కౌంటర్లో కాల్చినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 17 Oct 2024 5:50 PM IST
సీఈసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ హెలికాప్టర్ ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లాలోని మున్సియారీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది
By Medi Samrat Published on 16 Oct 2024 3:37 PM IST
ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్ను ప్రకటించిన సీఎం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే భారీ ప్రకటన చేశారు
By Medi Samrat Published on 15 Oct 2024 9:15 PM IST