You Searched For "NationalNews"

government job recruitment rules, Supreme Court, Nationalnews
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఉద్యోగాల నియామక ప్రక్రయిలోని నిబంధనలను మధ్యలో మార్చడానికి వీల్లేదని స్పష్టం...

By అంజి  Published on 8 Nov 2024 6:36 AM IST


న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. న్యాయవాదికి నాలుగు నెలల జైలు శిక్ష
న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. న్యాయవాదికి నాలుగు నెలల జైలు శిక్ష

నేరారోపణ కేసులో ఢిల్లీ హైకోర్టు ఓ న్యాయవాదికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వారిపై, పోలీసు అధికారులపై...

By Kalasani Durgapraveen  Published on 7 Nov 2024 4:00 PM IST


PM-విద్యాలక్ష్మి పథకం.. గ్యారెంటర్ లేకుండానే ల‌క్ష‌ల్లో రుణాలు.. పూర్తి వివ‌రాలివే..
PM-విద్యాలక్ష్మి పథకం.. గ్యారెంటర్ లేకుండానే ల‌క్ష‌ల్లో రుణాలు.. పూర్తి వివ‌రాలివే..

ప్రతిభ గ‌ల‌ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి-విద్యాలక్ష్మి పథకానికి ప్రధానమంత్రి క్యాబినెట్ ఆమోదం తెలిపింది

By Medi Samrat  Published on 6 Nov 2024 8:15 PM IST


నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు

By Medi Samrat  Published on 5 Nov 2024 5:03 PM IST


7న సెలవు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. ఎల్జీ లేఖ‌కు సీఎం గ్రీన్ సిగ్నల్..!
7న సెలవు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. ఎల్జీ లేఖ‌కు సీఎం గ్రీన్ సిగ్నల్..!

ఛత్ పండుగ సందర్భంగా నవంబర్ 7న రాజధాని ఢిల్లీలో సెలవు ఉంటుంది. సెలవుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసింది

By Kalasani Durgapraveen  Published on 5 Nov 2024 3:31 PM IST


NEET PG 2024: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
NEET PG 2024: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది

By Medi Samrat  Published on 2 Nov 2024 7:58 PM IST


కల్వర్టును ఢీకొట్టిన‌ బస్సు.. 10 మంది మృతి, 36 మందికి గాయాలు
కల్వర్టును ఢీకొట్టిన‌ బస్సు.. 10 మంది మృతి, 36 మందికి గాయాలు

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం బస్సు ఫ్లైఓవర్ గోడను ఢీకొనడంతో పది మంది మృతి చెందగా.. 36 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు

By Medi Samrat  Published on 29 Oct 2024 6:10 PM IST


రైలులో పేలుడు.. మంట‌లు చెల‌రేగి నలుగురికి తీవ్ర‌గాయాలు
రైలులో పేలుడు.. మంట‌లు చెల‌రేగి నలుగురికి తీవ్ర‌గాయాలు

హర్యానాలోని రోహ్‌తక్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి.

By Medi Samrat  Published on 28 Oct 2024 9:15 PM IST


జనాభా గణన సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే..!
జనాభా గణన సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే..!

దేశ జనాభా ఎంత అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విష‌యం. జనాభా లెక్కల పనులు చాలా ఏళ్లుగా నిలిచిపోయాయి.

By Medi Samrat  Published on 28 Oct 2024 7:06 PM IST


జనాభా గణనకు ముందు ఆ రెండు అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
జనాభా గణనకు ముందు ఆ రెండు అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

కేంద్ర ప్రభుత్వం త్వరలో జనాభా గణన చేపట్టనుంది. దీని కోసం ప్రభుత్వం రిజిస్ట్రార్ జనరల్,సెన్సస్ కమిషనర్ పదవీకాలాన్ని పొడిగించింది

By Medi Samrat  Published on 28 Oct 2024 3:20 PM IST


30కి పైగా విమానాలను పేల్చివేస్తామని మరోసారి బెదిరింపులు..!
30కి పైగా విమానాలను పేల్చివేస్తామని మరోసారి బెదిరింపులు..!

దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం 30కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి.

By Medi Samrat  Published on 26 Oct 2024 9:15 PM IST


ఆ రాష్ట్రంలో దీపావళికి ఐదు రోజులు సెలవులు..!
ఆ రాష్ట్రంలో దీపావళికి ఐదు రోజులు సెలవులు..!

దీపావళి పండుగ దృష్ట్యా జమ్మూ డివిజన్‌లోని అన్ని పాఠశాలలు అక్టోబర్ 29 (మంగళవారం) నుండి నవంబర్ 2 (శనివారం) వరకు ఐదు రోజుల పాటు మూత‌ప‌డ‌నున్నాయి

By Medi Samrat  Published on 25 Oct 2024 8:50 PM IST


Share it