You Searched For "National News"
ముంబై ఎయిర్పోర్టులో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్..పొట్టలో దాచి మరీ స్మగ్లింగ్
దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వజ్రాలు, బంగారంతో పాటు ఫారిన్ గంజాయిని అధికారులు పట్టుకున్నారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 11:42 AM IST
ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మార్మోగుతుంది: సీఎం చంద్రబాబు
ఇండియా డెవలప్మెంట్ను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 10:31 AM IST
భర్తతో కిడ్నీ అమ్మించిన భార్య, రూ.10 లక్షలతో ప్రియుడితో పరార్
వెస్ట్ బెంగాల్లోని హౌరాకు చెందిన ఓ మహిళ భర్తకు మాయమాటలు చెప్పి కిడ్నీ అమ్మించింది. ఆర్థిక పరిస్థితిని మెగురుపరిచేందుకు, తమ 12 ఏళ్ల కుమార్తెను మెరుగైన...
By Knakam Karthik Published on 3 Feb 2025 7:44 AM IST
యువతిని రేప్ చేసి మృతదేహాన్ని కాలువలో పడేసిన దుండగులు..బోరున విలపించిన ఎంపీ
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లాలో దళిత మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమాజ్ వాది పార్టీకి చెందిన ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ మీడియా...
By Knakam Karthik Published on 2 Feb 2025 4:04 PM IST
బడ్జెట్లో ఈ నాలుగు వర్గాలకే అధిక ప్రాధాన్యం: నిర్మలా సీతారామన్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2025 - 26 ఆర్థిఇక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
By అంజి Published on 1 Feb 2025 11:25 AM IST
దేశ గతిని మార్చే.. చారిత్రక బిల్లులు ప్రవేశపెడుతున్నాం: ప్రధాని మోదీ
కేంద్ర బడ్జెట్ 2047 నాటికి 'విక్షిత్ భారత్' లేదా అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం సుగమం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
By అంజి Published on 31 Jan 2025 11:11 AM IST
త్వరలో రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు.. నేడు ఆఖరు తేదీ
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో పీఎం కిసాన్ ( పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన) 19వ విడత నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది.
By అంజి Published on 31 Jan 2025 6:41 AM IST
మహా కుంభ్లో జరిగిన విషాదం చాలా బాధాకరం: ప్రధాని మోదీ
మహా కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాటలో కుటుంబ సభ్యులను కోల్పోయిన భక్తులకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
By అంజి Published on 29 Jan 2025 1:31 PM IST
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అయింది.
By Knakam Karthik Published on 28 Jan 2025 10:53 AM IST
మూడో ఫ్లోర్ నుంచి జారిపడినా బతికిన చిన్నారి..మహారాష్ట్రలో ఊహించని ఇన్సిడెంట్
మహారాష్ట్రలోని థానేలో ఊహించని ఘటన జరిగింది. రెండేళ్ల చిన్నారి మూడంతస్తుల బిల్డింగ్ బాల్కనీ నుంచి జారిపడి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన...
By Knakam Karthik Published on 27 Jan 2025 1:11 PM IST
జనవరి 26నే గణతంత్ర దినోత్సవం ఎందుకు?.. ఈ రోజుకున్న విశిష్టత ఏమిటి?
1947 ఆగస్టు 15నే భారత్కు స్వాతంత్ర్యం వచ్చినా.. 1950లోనే దేశానికి అసలైన స్వరాజ్యం వచ్చింది.
By అంజి Published on 26 Jan 2025 7:20 AM IST
Padma Awards: 139 మందికి పద్మ పురస్కారాలు.. పూర్తి లిస్ట్ ఇదిగో
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, జానపద గాయని శారదా సిన్హా, హాకీ క్రీడాకారుడు పీఆర్ శ్రీజేష్, నందమూరి బాలకృష్ణ సహా 139 మందికి పద్మ...
By అంజి Published on 26 Jan 2025 6:15 AM IST











