You Searched For "Minister Ponguleti Srinivas Reddy"
మే 5 నుంచి 28 జిల్లాల్లో 'భూ భారతి' విస్తరణ: మంత్రి పొంగులేటి
భూ భారతి చట్టం ఇప్పుడు హైదరాబాద్ మినహా మిగిలిన 28 జిల్లాల్లోని ఒక్కో మండలానికి మే 5 నుండి విస్తరించబడుతుంది అని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 2 May 2025 7:26 AM IST
15 రోజుల్లో గ్రామ రెవిన్యూ అధికారులను నియమిస్తాం.. మే 5 లోపు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు
9 నెలలు మేదోమదనం చేసి భూ భారతి చట్టం రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 29 April 2025 4:24 PM IST
గుడ్న్యూస్.. ఇకపై ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా.. 600 చదరపు అడుగులకు మించకుండా ఉంటే బిల్లులు విడుదల చేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి...
By అంజి Published on 23 April 2025 9:01 AM IST
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ తహతహలాడుతుంది: మంత్రి పొంగులేటి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ తహతహలాడుతుంది..అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 15 April 2025 12:39 PM IST
త్వరలో రైతులకు 'భూదార్' కార్డులు.. మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో భూ వివాదాలను నివారించడానికి యాజమాన్య వివరాలను అందించే ఆధార్ కార్డుల మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ `భూధార్` కార్డులను...
By అంజి Published on 14 April 2025 7:22 AM IST
Telangana: స్లాట్ బుకింగ్కు అనూహ్య స్పందన.. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు
ప్రజలకు సులువుగా, వేగవంతంగా సేవలు అందించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించిన స్లాట్ బుకింగ్ విధానానికి అనూహ్య స్పందన వచ్చిందని...
By అంజి Published on 11 April 2025 8:03 AM IST
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామ నవమి రోజున ప్రారంభిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు.
By అంజి Published on 5 April 2025 6:30 AM IST
ఆ కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారం: మంత్రి పొంగులేటి
పిడుగుపాటు కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.6 లక్షల పరిహారం అందిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
By అంజి Published on 30 March 2025 7:00 AM IST
భూ భారతి పోర్టల్ లాంచింగ్పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ధరణి పోర్టల్ స్థానంలో ఏప్రిల్ నెలలో భూ భారతి పోర్టల్ను ప్రారంభిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం తెలిపారు.
By అంజి Published on 25 March 2025 7:07 AM IST
Telangana: ఆస్తి రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ వ్యవస్థ
ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన, అవినీతి రహిత సేవలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి రిజిస్ట్రేషన్ల కోసం 'స్లాట్ బుకింగ్, బయోమెట్రిక్...
By అంజి Published on 18 March 2025 7:50 AM IST
పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్డేట్..ఈ నెలలోనే షెడ్యూల్ రిలీజ్కు ఛాన్స్
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్...
By Knakam Karthik Published on 2 Feb 2025 10:03 PM IST
Telangana: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్
రాష్ట్రంలో ఇప్పటి వరకు 32 లక్షల మంది యాప్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం రిజిస్టర్ చేసుకోవడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ, గృహానిర్మాణ, సమాచార శాఖ మంత్రి...
By అంజి Published on 25 Dec 2024 7:02 AM IST