You Searched For "LatestNews"
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై శనివారం జరిగిన దాడి నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధినేత పవన్ కళ్యాణ్ పై
By Medi Samrat Published on 15 April 2024 7:00 PM IST
జగన్, చంద్రబాబులది ఇదే పంచాయతీ.. ఏపీ ప్రజలు కాంగ్రెస్ గురించి ఆలోచన చేయండి..!
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయండని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 15 April 2024 6:35 PM IST
అప్పుడు హామీ ఇచ్చినందుకు.. ఇప్పుడు తెలంగాణ సీఎంకు లెటర్లు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో రైతులు పోస్టుకార్డు...
By Medi Samrat Published on 15 April 2024 6:00 PM IST
ఏమాత్రం భయపడని సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కలకలం జరగడం దేశ ప్రజలను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 15 April 2024 4:19 PM IST
అందుబాటులోకి వచ్చిన ఐఫా-2024 ఉత్సవం టిక్కెట్లు
హిజ్ ఎక్సెలెన్సీ షేక్ నహయాన్ మబారక్ అల్ నహ్యాన్ (మినిస్టర్ ఫర్ టాలరెన్స్ అండ్ కోఎక్సిస్టేన్స్ ), మార్గనిర్దేశకత్వం లో IIFA ఉత్సవం 2024 అసాధారణమైన...
By Medi Samrat Published on 15 April 2024 4:00 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగిన కేంద్ర మంత్రి
రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు...
By Medi Samrat Published on 15 April 2024 3:00 PM IST
రఘురామకు మరో షాక్ తప్పదా.?
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు చిక్కుల్లో పడ్డారా? అయితే ఇదేదో పొలిటికల్ మ్యాటర్ అని అనుకోకండి. ఆయన మీద సుప్రీం కోర్టును ఆశ్రయించింది సీబీఐ
By Medi Samrat Published on 15 April 2024 2:30 PM IST
చంద్రబాబుకు భయం పట్టుకుంది : అనిల్ కుమార్ యాదవ్
నాలుగు సంవత్సరాల 11 నెలల పాటూ.. వాలంటీర్లను దొంగలంటూ.. రకరకాలుగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు వాలంటీర్లకి 10 వేల రూపాయలు ఇస్తానంటూ అబద్ధాలు...
By Medi Samrat Published on 13 April 2024 10:00 PM IST
ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్పై దాడి.. కనుబొమ్మపై గాయం
విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి రాళ్లతో...
By Medi Samrat Published on 13 April 2024 9:45 PM IST
ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చినందుకు ఎంఈఐఎల్పై కేసు నమోదు చేసిన సీబీఐ
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన ఆరోపణలపై హైదరాబాద్కు చెందిన మల్టీ మిలియన్ కంపెనీ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)పై...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 April 2024 9:30 PM IST
ఆ పార్టీతో పొత్తును ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ
AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శనివారం నాడు లోక్సభ ఎన్నికల కోసం అన్నాడీఎంకేతో పొత్తును ప్రకటించారు.
By Medi Samrat Published on 13 April 2024 9:15 PM IST
ఊహించని ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మహిళలు
ఏప్రిల్ 12, శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాలలో వర్షం కారణంగా ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 13 April 2024 8:45 PM IST











