You Searched For "LatestNews"

ఏపీలో అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్.. అత్యధికం ఎక్క‌డంటే..
ఏపీలో అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్.. అత్యధికం ఎక్క‌డంటే..

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ప‌లుచోట్ల‌ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా..

By Medi Samrat  Published on 14 May 2024 8:18 AM IST


ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం
ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

ఘజియాబాద్ జాతీయ రహదారి 09పై అల్లాభక్ష్‌పూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ట్రక్కును ఢీకొట్టింది

By Medi Samrat  Published on 14 May 2024 7:36 AM IST


దిన ఫలితాలు : ఆ రాశి వారికి వృత్తి, ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి
దిన ఫలితాలు : ఆ రాశి వారికి వృత్తి, ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలలో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు

By జ్యోత్స్న  Published on 14 May 2024 6:49 AM IST


గుజరాత్ ఆశలపై నీళ్లు చ‌ల్లిన‌ వర్షం..ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్‌..!
గుజరాత్ ఆశలపై నీళ్లు చ‌ల్లిన‌ వర్షం..ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్‌..!

ఐపీఎల్ 2024 63వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌, గుజరాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డాలి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది

By Medi Samrat  Published on 14 May 2024 6:32 AM IST


నేలకూలిన హోర్డింగ్‌.. తొమ్మిది మంది మృతి.. 70 మందికి గాయాలు
నేలకూలిన హోర్డింగ్‌.. తొమ్మిది మంది మృతి.. 70 మందికి గాయాలు

ముంబైలో సోమ‌వారం బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ సీజన్‌లో తొలి వర్షంతో పాటు వీచిన ఈదురుగాలులు ఘట్‌కోపర్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి

By Medi Samrat  Published on 14 May 2024 6:22 AM IST


క‌డ‌ప‌లో ప‌రిస్థితులు తారుమార‌య్యేనా.?
క‌డ‌ప‌లో ప‌రిస్థితులు తారుమార‌య్యేనా.?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ స్థానాల‌కు ఈ ఉద‌యం నుంచి పోలింగ్ జ‌రుగుతుంది. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు క్యూ లైన్‌ల‌లో నిల‌బ‌డి ఓటు...

By Medi Samrat  Published on 13 May 2024 2:45 PM IST


కేసీఆర్ కేఏ పాల్‌లా మాట్లాడుతున్నారు : సీఎం రేవంత్
కేసీఆర్ 'కేఏ పాల్‌'లా మాట్లాడుతున్నారు : సీఎం రేవంత్

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయని ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం అని ముఖ్యమంత్రి...

By Medi Samrat  Published on 13 May 2024 1:16 PM IST


Video : త‌న‌పై దాడి చేసిన ఎమ్మెల్యేకు అదే స్టైల్‌లో స‌మాధాన‌మిచ్చిన‌ ఓట‌ర్‌..!
Video : త‌న‌పై దాడి చేసిన ఎమ్మెల్యేకు అదే స్టైల్‌లో స‌మాధాన‌మిచ్చిన‌ ఓట‌ర్‌..!

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ‌ సంఘ‌ట‌న జ‌రిగింది. క్యూలైన్లో నిల‌బ‌డి ఓటు వేయాల‌ని సూచించిన ఓట‌ర్‌పై ఎమ్మెల్యే దాడి చేశారు.

By Medi Samrat  Published on 13 May 2024 11:53 AM IST


నియోజ‌క‌వ‌ర్గాల వారిగా తెలంగాణ‌లో ఉదయం 9 గంటల వరకు న‌మోదైన‌ పోలింగ్ వివ‌రాలు
నియోజ‌క‌వ‌ర్గాల వారిగా తెలంగాణ‌లో ఉదయం 9 గంటల వరకు న‌మోదైన‌ పోలింగ్ వివ‌రాలు

తెలంగాణలోని హైదరాబాద్‌తో సహా 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది, సోమవారం ఓటర్లు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

By Medi Samrat  Published on 13 May 2024 10:20 AM IST


పోలింగ్ ముగిసే వరకూ అక్క‌డే ఉండ‌నున్న చంద్రబాబు..!
పోలింగ్ ముగిసే వరకూ అక్క‌డే ఉండ‌నున్న చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

By Medi Samrat  Published on 13 May 2024 9:58 AM IST


కిషన్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌
కిషన్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై ఎన్నికల కమీషన్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఓటు వేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పేరును...

By Medi Samrat  Published on 13 May 2024 9:48 AM IST


ఓటు వేసిన పవన్ కళ్యాణ్ దంపతులు
ఓటు వేసిన పవన్ కళ్యాణ్ దంపతులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు పవన్ కళ్యాణ్ దంపతులు.

By Medi Samrat  Published on 13 May 2024 9:32 AM IST


Share it