You Searched For "LatestNews"
మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవు: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతూ ఉన్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.
By Medi Samrat Published on 22 Aug 2024 6:30 PM IST
తక్షణమే పరిశ్రమల్లో సేఫ్టీ మెజర్స్ ఆడిట్ చేయండి .. అధికారులకు సీఎం ఆదేశం
ఒక బాధాకరమైన సంఘటన. చాలా బాధేస్తోంది నిన్నటి నుంచి కూడా నేను చూశాను. ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇదొక ఉదాహరణ
By Medi Samrat Published on 22 Aug 2024 6:15 PM IST
జిమ్లో వర్కౌట్ చేస్తూ 19 ఏళ్ల ఎంబీబీఎస్ స్టూడెంట్ గుండెపోటుతో మృతి
జామ్నగర్కు చెందిన 19 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి జిమ్లో వ్యాయామం చేస్తూ ఉండగా గుండెపోటుతో మృతి చెందాడు
By Medi Samrat Published on 22 Aug 2024 6:00 PM IST
ఆ సమయంలో దాతలకు కేటాయించే గదుల రద్దు : టీటీడీ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని వివిధ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు...
By Medi Samrat Published on 22 Aug 2024 5:15 PM IST
గుడ్ న్యూస్.. గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
గ్రూప్-II సర్వీసెస్ రిక్రూట్మెంట్ కోసం డిసెంబర్ 15, 16 తేదీల్లో రాత పరీక్షను నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గురువారం...
By Medi Samrat Published on 22 Aug 2024 4:41 PM IST
అలాంటి సర్వీస్ ఏదీ లేదు : హైదరాబాద్ సిటీ పోలీసులు
సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వైరల్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీసులు పబ్లిక్ అడ్వైజరీ జారీ చేశారు
By Medi Samrat Published on 22 Aug 2024 4:27 PM IST
లోయలో పడ్డ స్కూల్ బస్.. ఆరుగురు మృతి
లడఖ్లోని లేహ్ జిల్లాలోని దుర్బుక్ సమీపంలో గురువారం పాఠశాల బస్సు రోడ్డుపై నుండి జారి లోయలో పడటంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు
By Medi Samrat Published on 22 Aug 2024 4:10 PM IST
ట్రైనీ డాక్టర్పై సామూహిక అత్యాచారం జరగలేదు : సీబీఐ
31 ఏళ్ల కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్య కేసులో ఇప్పటివరకు సీబీఐ నిర్వహించిన దర్యాప్తులో ఆమె సామూహిక అత్యాచారానికి గురికాలేదని ఇండియా టుడే కథనంలో...
By Medi Samrat Published on 22 Aug 2024 3:30 PM IST
వేములవాడలో ఏసీబీ దాడులు
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు
By Medi Samrat Published on 22 Aug 2024 2:30 PM IST
తిరుమలలో 130 రోజులకు మాత్రమే నీరు ఉంది.. భక్తులు, స్థానికులు పొదుపుగా వినియోగించండి : టీటీడీ
ఇప్పటి వరకూ కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని స్థానికులు, యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి.. తిరుమలలోని ఐదు ప్రధాన డ్యామ్లలో లభ్యమయ్యే...
By Medi Samrat Published on 21 Aug 2024 8:46 PM IST
వందే భారత్ ఎక్స్ప్రెస్లో మార్పులు చేస్తున్న రైల్వే.. ఇకపై 24 కోచ్లు
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్లో పెద్ద మార్పు తీసుకురాబోతోంది
By Medi Samrat Published on 21 Aug 2024 7:48 PM IST
అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలి 14 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది
By Medi Samrat Published on 21 Aug 2024 7:30 PM IST











