You Searched For "LatestNews"

తప్పుదారి పట్టించిన‌ గూగుల్ మ్యాప్.. త‌ప్పిన పెను ప్ర‌మాదం
తప్పుదారి పట్టించిన‌ గూగుల్ మ్యాప్.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

శనివారం జనగాంలోని గంగుపహాడ్ గ్రామంలో SUV వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులను గూగుల్ మ్యాప్ తప్పుదారి పట్టించింది.

By Medi Samrat  Published on 5 July 2025 6:45 PM IST


ఒక్కసారిగా పాకిస్థాన్ ఐటీ కుదేలు..!
ఒక్కసారిగా పాకిస్థాన్ ఐటీ కుదేలు..!

పాకిస్తాన్‌లో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ఐటీ విభాగంలో ఊహించని కుదుపులు ఎదురయ్యాయి.

By Medi Samrat  Published on 5 July 2025 6:00 PM IST


ప్రభాస్ సాయం చేశార‌న్న వార్తల్లో నిజం లేదు
ప్రభాస్ సాయం చేశార‌న్న వార్తల్లో నిజం లేదు

టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభాస్ ఆర్థిక సాయం చేశారంటూ వస్తున్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది.

By Medi Samrat  Published on 5 July 2025 5:15 PM IST


మ‌రో దారుణం.. భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌
మ‌రో దారుణం.. భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌

బాచుపల్లిలో దారుణం జ‌రిగింది. భర్తను భార్య హత్య చేసింది.

By Medi Samrat  Published on 5 July 2025 4:22 PM IST


పూజ గదిలో దాచాలని ఎట్టా అనిపించిందయ్యా.?
పూజ గదిలో దాచాలని ఎట్టా అనిపించిందయ్యా.?

పూజగదిలో ఏకంగా గంజాయిని దాచాడో వ్యక్తి. శనివారం నాడు ధూల్‌పేటలోని ఓ వ్యక్తి ఇంట్లోని పూజ గదిలో వార్తాపత్రికల్లో చుట్టి గంజాయిని దాచిపెట్టాడనే ఆరోపణలపై...

By Medi Samrat  Published on 5 July 2025 3:49 PM IST


18,973 మందికి షాకిచ్చిన తెలంగాణ రవాణా శాఖ
18,973 మందికి షాకిచ్చిన తెలంగాణ రవాణా శాఖ

తెలంగాణ రవాణా శాఖ 18,973 మందికి షాకిచ్చింది.

By Medi Samrat  Published on 5 July 2025 2:59 PM IST


అన్నమయ్య జిల్లాలో బయటపడ్డ పార్శిల్ బాంబు
అన్నమయ్య జిల్లాలో బయటపడ్డ పార్శిల్ బాంబు

ఉగ్రవాద కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద మూలాలను తెలుసుకోవడానికి, అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో అబూబకర్ సిద్ధిఖ్, మహ్మద్ అలీ ఇళ్లను...

By Medi Samrat  Published on 5 July 2025 2:45 PM IST


మరాఠా రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం.. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పంచుకున్న థాక్రే బ్రదర్స్
మరాఠా రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం.. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పంచుకున్న థాక్రే బ్రదర్స్

మహారాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. చాలా కాలం తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిశారు.

By Medi Samrat  Published on 5 July 2025 1:49 PM IST


అవమానించిన స్నేహితురాళ్లు.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య
అవమానించిన స్నేహితురాళ్లు.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

జగిత్యాల్ సమీపంలోని జబితాపూర్‌కు చెందిన 21 సంవత్సరాల నిత్య తన స్నేహితులు అవమానిస్తున్నారని భావించి ఆత్మహత్య చేసుకుంది.

By Medi Samrat  Published on 5 July 2025 9:30 AM IST


పీ4 లోగోను ఖరారు చేసిన ముఖ్యమంత్రి
పీ4 లోగోను ఖరారు చేసిన ముఖ్యమంత్రి

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పీ4 విధానంపై కీలక అడుగులు పడ్డాయి

By Medi Samrat  Published on 4 July 2025 8:29 PM IST


తెలంగాణలో వచ్చినట్టే.. కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది
తెలంగాణలో వచ్చినట్టే.. కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అశాభావం వ్య‌క్తం చేశారు.

By Medi Samrat  Published on 4 July 2025 7:20 PM IST


ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

ప్రజల సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ అనునిత్యం పనిచేయాలి, శాఖ పరిధిలో తెచ్చే ప్రతి కార్యక్రమం కూడా ఆ దిశగానే ఉండాలని సిఎం చంద్రబాబు...

By Medi Samrat  Published on 4 July 2025 6:50 PM IST


Share it