You Searched For "LatestNews"
ఏపీ భవన్ కు బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని ఏపీ భవన్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. భవనాన్ని పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.
By Medi Samrat Published on 3 May 2025 4:45 PM IST
గుజరాత్లో భూకంపం
గుజరాత్లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలజీ రీసెర్చ్ (ISR) ఈ సమాచారాన్ని ఇచ్చింది.
By Medi Samrat Published on 3 May 2025 2:45 PM IST
కోహ్లీ 'ఆమె' ఫోటోను లైక్ చేశాడా.?
నటి అవనీత్ కౌర్ ఫ్యాన్ పేజీ పోస్ట్ ను విరాట్ కోహ్లీ లైక్ చేసినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.
By Medi Samrat Published on 2 May 2025 9:20 PM IST
ప్రేయసి కళ్లలో కారం చల్లి.. చున్నీతో గొంతు బిగించి.. కత్తితో పొడిచి హత్య చేశాడు.. ఏ జరిగిందంటే..?
మహబూబ్నగర్ జిల్లాలోని కాకర్జాల గ్రామంలో 23 ఏళ్ల కె.గీతాంజలి అనే మహిళను ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
By Medi Samrat Published on 2 May 2025 8:59 PM IST
మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత కల్పించండి.. పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్...
By Medi Samrat Published on 2 May 2025 8:34 PM IST
శ్రీశాంత్పై మూడేళ్ల నిషేదం
కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) భారత మాజీ క్రికెటర్ ఎస్.శ్రీశాంత్ను రాష్ట్రంలోని అన్ని క్రికెట్ కార్యకలాపాల నుండి మూడేళ్ల పాటు నిషేధించింది.
By Medi Samrat Published on 2 May 2025 7:45 PM IST
ఐపీఎల్ ఆటగాడిపై రేప్ కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముంబై ఇండియన్స్ క్రికెటర్ శివాలిక్ శర్మను రేప్ కేసులో రాజస్థాన్ పోలీసులు వెతుకుతున్నారు.
By Medi Samrat Published on 2 May 2025 6:53 PM IST
అమరావతికి ఆ శక్తి ఉంది : ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
By Medi Samrat Published on 2 May 2025 6:33 PM IST
గుజరాత్ టైటాన్స్కు హైదరాబాద్ షాకిచ్చేనా.?
IPL 2025లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు బాగా దగ్గరైంది.
By Medi Samrat Published on 2 May 2025 6:30 PM IST
ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పెరటి మొక్కకాదు : నారా లోకేష్
రాష్ట్రంలో 2019-24 నడుమ విధ్వంస పాలన నడిచింది, చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపాలని చూశారు,
By Medi Samrat Published on 2 May 2025 6:17 PM IST
ఆ 6,266 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో.?
అధికారిక సమాచారం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ 2000 రూపాయల కరెన్సీని ఉపసంహరించుకున్న రెండు సంవత్సరాల తరువాత కూడా రూ.6,266 కోట్ల విలువైన రూ.2000 నోట్లు...
By Medi Samrat Published on 2 May 2025 5:50 PM IST
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్స్లో పోస్టు.. కేసు నమోదు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిపై అభ్యంతరకరమైన, మార్ఫింగ్ చేసిన కంటెంట్ను పోస్ట్ చేసినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ సోషల్ మీడియా...
By Medi Samrat Published on 2 May 2025 5:42 PM IST