You Searched For "LatestNews"
Secunderabad : విషాదం.. పూరీలు గొంతులో ఇరుక్కొని 6వ తరగతి విద్యార్థి మృతి
11 ఏళ్ల విద్యార్థి స్కూలు భోజన విరామ సమయంలో ఒకేసారి మూడు పూరీలు తింటుండగా గొంతులో ఇరికి ఊపిరాడక చనిపోయాడు.
By Medi Samrat Published on 25 Nov 2024 8:15 PM IST
గుడ్న్యూస్.. డిసెంబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులు మంజూరుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.
By Medi Samrat Published on 25 Nov 2024 7:23 PM IST
నేను రాజీనామా చేయట్లేదు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఓడిపోవడంతో పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను మహారాష్ట్ర కాంగ్రెస్...
By Medi Samrat Published on 25 Nov 2024 6:30 PM IST
పృథ్వీ షాను కొనలేదు.. అదే శాపమైందా.?
ఐపీఎల్ 2025 మెగా వేలం తొలి రౌండ్లో భారత బ్యాటర్ పృథ్వీ షా అమ్ముడుపోలేదు.
By Medi Samrat Published on 25 Nov 2024 5:49 PM IST
ప్రతి ఇళ్లూ, కార్యాలయం సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలి
రాష్ట్రంలోని ప్రతీ ఇళ్లూ, ప్రతీ కార్యాలయం సౌరశక్తిని ఒడిసిపట్టి విద్యుత్ ఉత్పత్తి - వినియోగంలో స్వావలంభన సాధించే దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 25 Nov 2024 5:44 PM IST
ఆ 100 కోట్లు వద్దు.. తెలంగాణను వివాదాల్లోకి లాగొద్దు: రేవంత్ రెడ్డి
తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి ఇస్తామన్న రూ.100 కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి వేయొద్దని తాము అదానీకి లేఖ రాశామని, అనవసర వివాదాల్లోకి తెలంగాణను లాగవద్దని...
By Medi Samrat Published on 25 Nov 2024 4:49 PM IST
పట్నం నరేందర్ రెడ్డికి ఊరట దక్కేనా.?
లగచర్ల ఘటనలో అరెస్టై జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది.
By Kalasani Durgapraveen Published on 25 Nov 2024 4:06 PM IST
చెవిరెడ్డికి సవాల్ విసిరిన బాలినేని
ఏపీ విద్యుత్ శాఖ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనపై వచ్చిన విమర్శలపై స్పందించారు.
By Medi Samrat Published on 25 Nov 2024 3:14 PM IST
లబ్ధిదారులు చెక్కుల కోసం నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.. ఎమ్మెల్యే అసహనం
కూకట్ పల్లి నియోజక వర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు.
By Kalasani Durgapraveen Published on 25 Nov 2024 2:20 PM IST
జాతీయ నేత పర్యటనకు వ్యతిరేకంగా గాంధీ భవన్లో NSUI కార్యకర్తల నిరసన
నేడు NSUI తెలంగాణ కార్యకర్తలు హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద భారీ నిరసన చేపట్టారు. రేపటి NSUI జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరీ పర్యటనను తీవ్రంగా...
By Kalasani Durgapraveen Published on 25 Nov 2024 2:17 PM IST
ప్రధాని, రైల్వే శాఖ మంత్రికి లోకేష్ ధన్యవాదాలు
విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం బిల్డింగ్స్ నిర్మాణ నమూనాలను మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
By Kalasani Durgapraveen Published on 25 Nov 2024 2:02 PM IST
తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా భారీ విజయం.. ఆ గడ్డ మీద ఓటమి లేదు.. కానీ
తొలి టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో ఓడించి భారత జట్టు చరిత్ర సృష్టించింది.
By Kalasani Durgapraveen Published on 25 Nov 2024 2:00 PM IST











