You Searched For "LatestNews"

జోరు వానలోనూ సాగిన డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన
జోరు వానలోనూ సాగిన డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గిరిజన గ్రామాల్లో పర్యటించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.

By Medi Samrat  Published on 20 Dec 2024 5:42 PM IST


గుడ్‌న్యూస్‌.. ఒకరోజు ముందుగానే రైతులకు ధాన్యం డబ్బులు
గుడ్‌న్యూస్‌.. ఒకరోజు ముందుగానే రైతులకు ధాన్యం డబ్బులు

ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు.

By Medi Samrat  Published on 20 Dec 2024 5:33 PM IST


అమరావతికి ప్రపంచ బ్యాంకు భారీ సాయం
అమరావతికి ప్రపంచ బ్యాంకు భారీ సాయం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించేందుకు 800 మిలియన్ డాలర్లను ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది.

By Medi Samrat  Published on 20 Dec 2024 5:23 PM IST


బంధువుల ఇంటికి భలే కన్నం వేశారు
బంధువుల ఇంటికి భలే కన్నం వేశారు

జగద్గిరిగుట్టలోని బంధువుల ఇంట్లో చోరీకి పాల్పడిన ఓ వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat  Published on 20 Dec 2024 5:02 PM IST


అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన.. అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన.. అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే.

By Medi Samrat  Published on 20 Dec 2024 3:17 PM IST


అతన్ని మైదానంలో దాచి 10 మంది ఫీల్డ‌ర్ల‌తో ఆడాం
అతన్ని మైదానంలో దాచి 10 మంది ఫీల్డ‌ర్ల‌తో ఆడాం

విజయ్ హజారే ట్రోఫీ కోసం ముంబై జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు,

By Medi Samrat  Published on 20 Dec 2024 2:38 PM IST


హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్‌ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

By Medi Samrat  Published on 20 Dec 2024 1:45 PM IST


వాతావరణం అనుకూలించకపోయినా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ పవన్
వాతావరణం అనుకూలించకపోయినా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ పవన్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిలా పర్యటనకి విశాఖ నుంచి బయలుదేరారు.

By Kalasani Durgapraveen  Published on 20 Dec 2024 10:47 AM IST


క్రిస్మస్, న్యూ ఇయ‌ర్ వేళ స‌ర్కార్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం.. పటాకులపై ఏడాది నిషేధం
క్రిస్మస్, న్యూ ఇయ‌ర్ వేళ స‌ర్కార్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం.. పటాకులపై ఏడాది నిషేధం

దేశ రాజధాని ఢిల్లీలో పటాకులపై ఏడాది నిషేధం విధించారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకే సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ...

By Medi Samrat  Published on 20 Dec 2024 7:53 AM IST


మరో రకంగా వర్మను బుక్ చేస్తారా.?
మరో రకంగా వర్మను బుక్ చేస్తారా.?

ఏపీ ఫైబర్‌నెట్‌ నష్టాల్లో ఉందని, పతనం అంచున ఉందని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ జీవీ రెడ్డి వెల్లడించారు.

By Medi Samrat  Published on 19 Dec 2024 9:15 PM IST


భారత్-పాకిస్థాన్ క్రికెట్‌ మ్యాచ్‌లు.. అప్ప‌టివ‌ర‌కూ తటస్థ వేదికల‌పైనే..
భారత్-పాకిస్థాన్ క్రికెట్‌ మ్యాచ్‌లు.. అప్ప‌టివ‌ర‌కూ తటస్థ వేదికల‌పైనే..

వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది.

By Medi Samrat  Published on 19 Dec 2024 8:49 PM IST


ఓఆర్ఆర్ టెండర్ల‌పై సిట్ విచారణకు సీఎం ఆదేశం
ఓఆర్ఆర్ టెండర్ల‌పై సిట్ విచారణకు సీఎం ఆదేశం

ఓఆర్‌ఆర్ టెండర్ల‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్ విచారణకు ఆదేశించారు.

By Medi Samrat  Published on 19 Dec 2024 7:49 PM IST


Share it