You Searched For "LatestNews"
పరవాడ ఫార్మాసిటీ ప్రమాద బాధితుల వైద్య సాయంపై ముఖ్యమంత్రి ఆరా
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ లేబరేటరీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By Kalasani Durgapraveen Published on 27 Nov 2024 4:30 PM IST
కీర్తి సురేష్ చెప్పేసిందిగా.. ఎంతో మందికి హార్ట్ బ్రేక్
నటి కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంటోనీ తటిల్ను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతోంది.
By Kalasani Durgapraveen Published on 27 Nov 2024 3:45 PM IST
దేవిశ్రీ సంచలన వ్యాఖ్యలపై పుష్ప నిర్మాత స్పందన
దేవిశ్రీ ప్రసాద్ చెన్నైలో జరిగిన 'పుష్ప: ది రూల్' ఈవెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Kalasani Durgapraveen Published on 27 Nov 2024 2:54 PM IST
అట్టుడుకుతున్న పాకిస్థాన్
పాకిస్థాన్ అట్టుడుకుతోంది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అతడి మద్దతుదారులు...
By Kalasani Durgapraveen Published on 27 Nov 2024 2:15 PM IST
రాకెట్ వేగంతో పెరుగుతున్న 5G వినియోగదారుల సంఖ్య..!
2030 నాటికి భారతదేశంలో 5G సబ్స్క్రైబర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగి 97 కోట్లకు చేరుతుందని.. ఇది మొత్తం మొబైల్ సబ్స్క్రైబర్ బేస్లో 74 శాతంగా ఉంటుందని...
By Medi Samrat Published on 26 Nov 2024 9:30 PM IST
రవాణా శాఖకు కాసుల వర్షం కురిపించిన ఫ్యాన్సీ నంబర్లు..!
ఫ్యాన్సీ నెంబర్లకు ఇంత క్రేజ్నా అంటారు వాటి కోసం ఖర్చు చేసిన డబ్బు గురించి తెలిస్తే..
By Medi Samrat Published on 26 Nov 2024 9:15 PM IST
ఏపీలో నూతన టెక్స్ టైల్ పాలసీ.. 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు
రాష్ట్రంలో సమృద్ధిగా పెట్టుబడుల సాధించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీలు ప్రకటిస్తోంది. ఇప్పటికే 10కిపైగా...
By Medi Samrat Published on 26 Nov 2024 8:45 PM IST
ఓడిపోతే ఈవీఎంలు టాంఫర్ అవుతాయి.. గెలిస్తే మౌనంగా ఉంటారు.. రాజకీయ పార్టీలకు 'సుప్రీం' ఘాటు కౌంటర్..!
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షాలు మళ్లీ ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) అంశాన్ని లేవనెత్తారు.
By Medi Samrat Published on 26 Nov 2024 8:00 PM IST
ఎంతకు తెగించారు.. 77 ఏళ్ల వృద్ధురాలిని 30 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి రూ.3.8 కోట్లు దోచుకున్నారు..!
ముంబైలోని మాయానగర్లో సైబర్ దుండగలు 77 ఏళ్ల వృద్ధురాలిని రూ.3.8 కోట్లు మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 26 Nov 2024 6:57 PM IST
వేలంలో అమ్ముడుపోనందుకు 'పృథ్వీ షా' సిగ్గుపడాలి.. డీసీ మాజీ కోచ్ ఆగ్రహం
ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్ పృథ్వీ షాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
By Medi Samrat Published on 26 Nov 2024 6:25 PM IST
తెలంగాణ భవన్ 'జనతా గ్యారేజ్'గా మారింది : కేటీఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా సంతోషంగా లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 26 Nov 2024 6:15 PM IST
గీత రచయిత కులశేఖర్ కన్నుమూత
ప్రముఖ గీత రచయిత కులశేఖర్ మంగళవారం నగరంలోని గాంధీ ఆస్పత్రిలో కన్నుమూశారు.
By Kalasani Durgapraveen Published on 26 Nov 2024 5:43 PM IST











