You Searched For "LatestNews"
ఆ రిపోర్టు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై హైదరాబాద్ ఐఐటీ సహకారంతో సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి...
By Medi Samrat Published on 4 Jan 2025 5:16 PM IST
ఆర్మీ ట్రక్కు బోల్తా.. నలుగురు సైనికులు మృతి
జమ్మూ కశ్మీర్లోని బందిపోరా జిల్లాలో ఆర్మీ ట్రక్కు అదుపు తప్పి కొండపై నుంచి బోల్తా పడడంతో నలుగురు సైనికులు తుదిశ్వాస విడిచారు.
By Medi Samrat Published on 4 Jan 2025 5:12 PM IST
టీమిండియాకు కోలుకోలేని షాక్.. బుమ్రా గాయం గురించి అప్డేట్ ఇచ్చిన సహచర బౌలర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 4 Jan 2025 3:02 PM IST
ఆ ప్రకటన తర్వాతే ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెట్టాలి : వైఎస్ షర్మిల
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
By Medi Samrat Published on 4 Jan 2025 2:08 PM IST
అప్పుడే మీకు ప్రజలు దూరం అయ్యారు : వీహెచ్
బీజేపీని విమర్శించే హక్కు BRS కి ఉండవచ్చు.. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు BRS కు లేదని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు.
By Medi Samrat Published on 4 Jan 2025 1:30 PM IST
ఇంతటి ద్రోహం తలపెడతారా..? : చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ట్విట్టర్ వేదికగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పలు ప్రశ్నలను సంధించారు.
By Medi Samrat Published on 4 Jan 2025 12:50 PM IST
గంగూలీ కుమార్తెకు తప్పిన పెను ప్రమాదం
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ పెను ప్రమాదం నుండి తప్పించుకుంది.
By Medi Samrat Published on 4 Jan 2025 12:31 PM IST
బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సత్తూరు ప్రాంతంలోని బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది.
By Medi Samrat Published on 4 Jan 2025 11:57 AM IST
Telangana : పెద్దకందుకూరులో భారీ పేలుడు.. 8 మందికి తీవ్రగాయాలు
యాదగిరిగుట్ట మండల కేంద్రం పెద్దకందుకూరు గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.
By Medi Samrat Published on 4 Jan 2025 11:03 AM IST
మాకు అన్యాయం జరుగుతోంది: హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్లు
కిలోమీటరుకు రూ.14 నుంచి రూ.10కి తగ్గిన రైడ్ ఛార్జీల కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని హైదరాబాద్ కు చెందిన క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
By Medi Samrat Published on 4 Jan 2025 10:45 AM IST
సెప్టిక్ ట్యాంక్ లో జర్నలిస్ట్ మృతదేహం
జనవరి 1 నుంచి కనిపించకుండా పోయిన స్వతంత్ర జర్నలిస్టు శవమై కనిపించాడు.
By Medi Samrat Published on 4 Jan 2025 10:17 AM IST
పోర్న్ స్టార్కు డబ్బు చెల్లించిన కేసులో ట్రంప్కు శిక్ష.? ప్రమాణ స్వీకారం చేస్తారా.?
కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కష్టాలు పెరిగే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 4 Jan 2025 9:56 AM IST











