You Searched For "LatestNews"

తిరుమలకు వెళ్తున్నారా..? మీకో అప్డేట్..!
తిరుమలకు వెళ్తున్నారా..? మీకో అప్డేట్..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రీవాణి దర్శన టికెట్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

By Medi Samrat  Published on 30 July 2025 7:30 PM IST


విద్యార్థికి అర్ధనగ్నంగా వీడియో కాల్స్ చేసిన మహిళా టీచర్
విద్యార్థికి అర్ధనగ్నంగా వీడియో కాల్స్ చేసిన మహిళా టీచర్

విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించిన 35 ఏళ్ల మహిళా టీచర్‌ను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on 30 July 2025 6:56 PM IST


ఆయనో రబ్బర్ స్టాంప్.. బీజేపీ అధ్య‌క్షుడిపై రాజా సింగ్ కామెంట్స్‌
ఆయనో రబ్బర్ స్టాంప్.. బీజేపీ అధ్య‌క్షుడిపై రాజా సింగ్ కామెంట్స్‌

కొద్దిరోజుల కిందటే గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భారతీయ జనతా పార్టీని వీడారు.

By Medi Samrat  Published on 30 July 2025 6:00 PM IST


షాకింగ్‌.. బెన్ స్టోక్స్ ఔట్.. ఆఖరి టెస్ట్‌కు భారీ మార్పులు చేసిన‌ ఇంగ్లండ్.!
షాకింగ్‌.. బెన్ స్టోక్స్ ఔట్.. ఆఖరి టెస్ట్‌కు భారీ మార్పులు చేసిన‌ ఇంగ్లండ్.!

జులై 31 నుంచి ఓవల్‌ మైదానంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదో, చివరి టెస్టు మ్యాచ్‌ జరగనుంది.

By Medi Samrat  Published on 30 July 2025 5:24 PM IST


Video : సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి బయల్దేరిన చంద్రబాబు
Video : సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి బయల్దేరిన చంద్రబాబు

సింగపూర్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి బయల్దేరారు.

By Medi Samrat  Published on 30 July 2025 4:35 PM IST


ఐసీసీ ర్యాంకింగ్స్‌.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ..!
ఐసీసీ ర్యాంకింగ్స్‌.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ..!

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ టెస్టు సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జ‌ర‌గ‌గా.. ఇంగ్లండ్ జట్టు 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో...

By Medi Samrat  Published on 30 July 2025 4:14 PM IST


లేఖలు పంపడం సీజేఐ పని కాదు.. జస్టిస్ వర్మ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం
'లేఖలు పంపడం సీజేఐ పని కాదు'.. జస్టిస్ వర్మ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం

జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.

By Medi Samrat  Published on 30 July 2025 3:58 PM IST


గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జమ
గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జమ

ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పియం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

By Medi Samrat  Published on 29 July 2025 8:36 PM IST


పాకిస్థాన్‌కు మద్దతిచ్చిన ఆ మూడు దేశాలు ఏవి.? లోక్‌సభలో ప్రస్తావించిన‌ ప్రధాని మోదీ
పాకిస్థాన్‌కు మద్దతిచ్చిన ఆ మూడు దేశాలు ఏవి.? లోక్‌సభలో ప్రస్తావించిన‌ ప్రధాని మోదీ

పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్భంగా ఉగ్రవాదం, అణు బెదిరింపులకు భారతదేశం ఇకపై తల వంచబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

By Medi Samrat  Published on 29 July 2025 8:26 PM IST


పార్టీ పదవులు, ప్రభుత్వ సంస్థలలో సభ్యుల నియమాకాలపై చ‌ర్చ‌లు పూర్తి.. నేడో, రేపో సీఎంతో భేటీ.. ఆపై..
పార్టీ పదవులు, ప్రభుత్వ సంస్థలలో సభ్యుల నియమాకాలపై చ‌ర్చ‌లు పూర్తి.. నేడో, రేపో సీఎంతో భేటీ.. ఆపై..

ఈ రోజు హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌లతో రాష్ట్రంలోని...

By Medi Samrat  Published on 29 July 2025 7:15 PM IST


త‌ప్పు చేస్తే మళ్లీ ఆపరేషన్ సింధూర్‌.. పాక్‌కు రక్షణ మంత్రి హెచ్చ‌రిక‌లు
త‌ప్పు చేస్తే మళ్లీ 'ఆపరేషన్ సింధూర్‌'.. పాక్‌కు రక్షణ మంత్రి హెచ్చ‌రిక‌లు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చను ప్రారంభించారు.

By Medi Samrat  Published on 29 July 2025 4:48 PM IST


టీమిండియా పాక్‌తో ఆ మ్యాచ్ ఆడకూడదు.. ఆడవలసి వస్తే ప్రతి గేమ్ ఆడాలి : మాజీ కెప్టెన్
టీమిండియా పాక్‌తో ఆ మ్యాచ్ ఆడకూడదు.. ఆడవలసి వస్తే ప్రతి గేమ్ ఆడాలి : మాజీ కెప్టెన్

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న ఆసియా కప్ మ్యాచ్ పట్ల భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఆందోళన...

By Medi Samrat  Published on 29 July 2025 3:24 PM IST


Share it