You Searched For "LatestNews"

శంషాబాద్‌ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
శంషాబాద్‌ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది.

By Medi Samrat  Published on 9 May 2025 9:15 PM IST


యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నా : మంత్రి ఉత్తమ్
యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నా : మంత్రి ఉత్తమ్

భారత్-పాకిస్థాన్ ల మధ్య ఏర్పడిన యుద్ద వాతావరణంలో తన అవసరమని భావిస్తే యుద్ధంలో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల...

By Medi Samrat  Published on 9 May 2025 8:30 PM IST


మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి.. సీఎం రాజీనామా చేయాలి
మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి.. సీఎం రాజీనామా చేయాలి

రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి...

By Medi Samrat  Published on 9 May 2025 8:00 PM IST


వెంటనే వాటిని ఓటీటీల నుండి తీసేయండి.. కేంద్రం ఆదేశాలు..
వెంటనే వాటిని ఓటీటీల నుండి తీసేయండి.. కేంద్రం ఆదేశాలు..

భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ మొదలుపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ భారతదేశంలో పనిచేస్తున్న అన్ని OTT, డిజిటల్...

By Medi Samrat  Published on 9 May 2025 7:32 PM IST


ఆపరేషన్ సింధూర్‌ను విమర్శించిన హైదరాబాద్ విద్యార్థిని
ఆపరేషన్ సింధూర్‌ను విమర్శించిన హైదరాబాద్ విద్యార్థిని

పాకిస్తాన్‌కు మద్దతుగా, పాకిస్తాన్‌లోని అనుమానిత ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ను ఖండిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు చంపాపేటలోని ఒక...

By Medi Samrat  Published on 9 May 2025 7:24 PM IST


ఏటీఎంలు మూతపడడం లేదు.. దయచేసి నమ్మకండి
ఏటీఎంలు మూతపడడం లేదు.. దయచేసి నమ్మకండి

భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశంలో ఏటీఎంలు మూతపడతాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

By Medi Samrat  Published on 9 May 2025 6:59 PM IST


మహేష్ కుమార్తె సితార ఎవరిని కలిసిందో తెలుసా.?
మహేష్ కుమార్తె సితార ఎవరిని కలిసిందో తెలుసా.?

మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని పలువురు ప్రముఖ సెలబ్రిటీలను కలుస్తూ ఉంటుంది.

By Medi Samrat  Published on 9 May 2025 5:45 PM IST


ఢిల్లీలో వినిపించిన ఎయిర్ సైరన్లు
ఢిల్లీలో వినిపించిన ఎయిర్ సైరన్లు

భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో మాక్ డ్రిల్‌లో భాగంగా వైమానిక దాడికి సంబంధించిన సైరన్‌లు...

By Medi Samrat  Published on 9 May 2025 4:44 PM IST


అంతిమంగా విజయం మనదే : రాజమౌళి
అంతిమంగా విజయం మనదే : రాజమౌళి

భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ప్రముఖ చిత్ర ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజమౌళి భారత సైన్యానికి తన మద్దతును తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా...

By Medi Samrat  Published on 9 May 2025 3:30 PM IST


తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించిన సీఎం చంద్రబాబు
తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించిన సీఎం చంద్రబాబు

దేశ రక్షణలో పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం, కల్లితండాకు చెందిన మురళినాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం...

By Medi Samrat  Published on 9 May 2025 2:45 PM IST


ఐపీఎల్ ఒక వారం పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటన
ఐపీఎల్ ఒక వారం పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటన

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఇండియన్...

By Medi Samrat  Published on 9 May 2025 2:15 PM IST


బీఆర్ఏజీసీఈటీ -2025 సెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి డోలా
బీఆర్ఏజీసీఈటీ -2025 సెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి డోలా

సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకులాలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరిగుతుందని, వారి నమ్మకాలను నిజం చేస్తూ విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన అందేలా...

By Medi Samrat  Published on 9 May 2025 12:00 PM IST


Share it