You Searched For "LatestNews"
గ్రేట్ ప్లేస్ ట్ వర్క్ గా గుర్తింపు పొందిన GUS ఎడ్యుకేషన్ ఇండియా
గ్రేట్ ప్లేస్ ట్ వర్క్ ® సర్టిఫైడ్ సంస్థగా GUS ఎడ్యుకేషన్ ఇండియా (GEI) గుర్తింపు పొందింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 March 2025 3:15 PM IST
IPL 2025 : కొత్త అంపైర్లు వస్తున్నారు.. పాత వారిలో ఒకరు వ్యాఖ్యతగా.. మరొకరు అసలే కనిపించరు..!
ఐపీఎల్ 2025 సీజన్ కోసం అంపైర్ల టీమ్ను బీసీసీఐ ప్రకటించింది.
By Medi Samrat Published on 21 March 2025 1:46 PM IST
24 క్లేమోర్మైన్స్ పేలినా బతికున్నానంటే శ్రీవారి భిక్షతోనే..
రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయాలు లేవు.. ఆయా గ్రామాల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్టు ఏర్పాటు...
By Medi Samrat Published on 21 March 2025 1:19 PM IST
రోడ్లపై పావురాలకు మేత వేస్తే జరిమానా కట్టాల్సిందే..!
రాజధాని ఢిల్లీలోని వివిధ కూడళ్లలో పావురాలకు ఆహారం ఇవ్వడాన్ని నిషేదించారు.
By Medi Samrat Published on 21 March 2025 10:24 AM IST
Gold Rate : బంగారం కొంటున్నారా.? ఈరోజు హైదరాబాద్లో ధరలు ఇవే..!
పసిడి ధరలు సామాన్యులకు దడపుట్టిస్తున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి
By Medi Samrat Published on 21 March 2025 9:43 AM IST
మార్చి 22న ఆ రాష్ట్రం మొత్తం బంద్
బెళగావిలో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సు కండక్టర్పై జరిగిన దాడికి ప్రతిస్పందనగా మార్చి 22, శనివారం కర్ణాటకలో బంద్ పాటించనున్నారు.
By Medi Samrat Published on 20 March 2025 9:15 PM IST
తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య ఎంతంటే.?
తెలంగాణ రాష్ట్రంలో వాహనాల సంఖ్యకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
By Medi Samrat Published on 20 March 2025 8:45 PM IST
పంజాగుట్ట పోలీసుల ముందు విష్ణు ప్రియ ఏమి చెప్పింది.?
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుపై పంజాగుట్ట పోలీసులు విచారణ చేస్తున్నారు.
By Medi Samrat Published on 20 March 2025 8:17 PM IST
వారు చేసిన పనికి బాధపడ్డ రాజమౌళి
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒడిశాలో SSMB29 షూటింగ్ షెడ్యూల్ ను పూర్తీ చేశారు.
By Medi Samrat Published on 20 March 2025 8:01 PM IST
నా ఉద్యోగాన్ని పెళ్లి చేసుకున్నాడు.. నన్ను కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైట్ నోట్
ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తున్న 31 ఏళ్ల ఉపాధ్యాయురాలు ఘజియాబాద్లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది.
By Medi Samrat Published on 20 March 2025 7:28 PM IST
అధిక ఉష్టోగ్రత, వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీఎస్
రానున్నమూడు మాసాలు అధిక ఉష్టోగ్రత,వడగాల్పుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వడగాల్పుల నుండి ఉపశమనం పొందేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు...
By Medi Samrat Published on 20 March 2025 7:07 PM IST
అలాంటి వాళ్లు దేశద్రోహులే : యోగి ఆదిత్యనాథ్
భారతదేశ సాంస్కృతిక వారసత్వంపై దాడి చేసి, ప్రజలను అగౌరవపరిచిన ఆక్రమణదారులను సమర్థించడం దేశద్రోహ చర్య అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...
By Medi Samrat Published on 20 March 2025 6:53 PM IST











