You Searched For "LatestNews"
FactCheck : తమిళనటుడు విజయ్ పార్టీ ఆఫీసును కూల్చివేశారా?
తమిళ నటుడు విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చారు. సొంతంగా పార్టీ పెట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తూ ఉన్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 March 2025 4:59 PM IST
పవన్ కళ్యాణ్ నోట.. మళ్లీ అదే మాట..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరుకుంటారని, చంద్రబాబే తనకు స్ఫూర్తి అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
By Medi Samrat Published on 22 March 2025 4:01 PM IST
పదే పదే పారిపోతున్న నిందితుడిని గ్లామరస్ నటిగా నటిస్తూ వలలో వేసుకున్నారు..!
ఢిల్లీ పోలీసులు ముంబైకి చెందిన ఓ మోడల్గా నటిస్తూ, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్ క్రియేట్ చేసి ఒక గ్యాంగ్స్టర్ను పట్టుకున్నారు.
By Medi Samrat Published on 22 March 2025 3:57 PM IST
డీలిమిటేషన్పై సమరం.. కేంద్రాన్ని టార్గెట్ చేసిన ముఖ్యమంత్రులు, నేతలు
డీలిమిటేషన్ వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం చెన్నైలో విపక్ష నేతల సమావేశానికి పిలుపునిచ్చారు.
By Medi Samrat Published on 22 March 2025 3:24 PM IST
అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనపై సీఎం సీరియస్
తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల మండలం, దూబచర్లగాంధీ కాలనీలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను సీఎం...
By Medi Samrat Published on 22 March 2025 3:06 PM IST
సలార్ రీరిలీజ్.. కలెక్షన్స్ ఎంతంటే.?
ప్రభాస్ నటించిన సలార్ సినిమా మార్చి 21న మళ్ళీ థియేటర్లలో విడుదలైంది.
By Medi Samrat Published on 22 March 2025 2:52 PM IST
తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన అక్బరుద్దీన్
ఇమామ్లు, ముజ్జిన్లకు గౌరవ వేతనం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.24 కోట్లు మంజూరు చేసింది.
By Medi Samrat Published on 22 March 2025 2:25 PM IST
మళ్లీ చికెన్ ధరలు భారీగా తగ్గబోతున్నాయ్
ఒక నెల కిందట బర్డ్ ఫ్లూ కారణంగా ఎన్నో పౌల్ట్రీలలో కోళ్లు వేల సంఖ్యలో చనిపోయాయి.
By Medi Samrat Published on 22 March 2025 2:22 PM IST
అనంతపురంలో బాధ్యతాయుతమైన నీటి నిర్వహణ ద్వారా నీటి భద్రతను సాధ్యం చేస్తోన్న అల్ట్రాటెక్
ఈ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా, తాము దృష్టి సారించిన నీటి నిర్వహణ పద్ధతులు మరియు ప్రభావవంతమైన పాలనా వ్యవస్థల ద్వారా బాధ్యతాయుతమైన నీటి నిర్వహణ పట్ల...
By Medi Samrat Published on 21 March 2025 7:30 PM IST
కర్ణాటక అసెంబ్లీలో రచ్చ.. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆరు నెలల పాటు సస్పెండ్
కర్ణాటక అసెంబ్లీలో శుక్రవారం గందరగోళం నెలకొంది. హనీ ట్రాప్, ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లంటూ బీజేపీ ఎమ్మెల్యేలు సభలో నినాదాలు చేశారు.
By Medi Samrat Published on 21 March 2025 6:27 PM IST
ఇరాన్లో అణు కర్మాగారం ఉన్న ప్రాంతంలో భూకంపం
ఇరాన్లో బలమైన భూకంపం సంభవించింది. సెంట్రల్ ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్లోని నటాంజ్ ప్రాంతంలో ఈ ప్రకంపనలు సంభవించాయి.
By Medi Samrat Published on 21 March 2025 6:05 PM IST
ఉగ్రవాదులు చనిపోతే ఊరేగింపులు జరిగేవి.. ఇప్పుడు అలా లేదు : అమిత్ షా
శుక్రవారం రాజ్యసభలో హోంశాఖ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కశ్మీర్లో ఆర్టికల్ 370 విభజనకు ప్రధాన కారణమని...
By Medi Samrat Published on 21 March 2025 4:19 PM IST











