You Searched For "LatestNews"
కెప్టెన్గా భారీ ఫీట్ సాధించిన రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత జట్టు క్లీన్స్వీప్ చేసింది.
By Medi Samrat Published on 13 Feb 2025 7:49 AM IST
ఆస్తి వివాదం కారణంగా ఆగిన అంత్యక్రియలు
భూవివాదం కారణంగా ఓ తండ్రి అంత్యక్రియలు కాస్తా ఆలస్యం అయ్యాయి.
By Medi Samrat Published on 13 Feb 2025 6:30 AM IST
FactCheck: ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని వేధిస్తున్నాడనే వాదనలో నిజం లేదు
రెండు వీడియో క్లిప్ల కోలాజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Feb 2025 9:30 PM IST
చేతులెత్తేసిన ఇంగ్లండ్.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
మూడో వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 9:14 PM IST
నిర్లక్ష్యం వల్లే రూ.2,378 కోట్ల నిధులు మురిగిపోయాయి
గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్లను పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు రూ.2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ...
By Medi Samrat Published on 12 Feb 2025 8:45 PM IST
ఎయిమ్స్కు చుక్క నీరు ఇవ్వని వారు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు
రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజ నిర్మాణమే నినాదంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు...
By Medi Samrat Published on 12 Feb 2025 8:16 PM IST
లో స్కోరింగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన శ్రీలంక
బౌలర్ల పటిష్ట ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 49 పరుగుల తేడాతో విజయం సాధించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 7:19 PM IST
FactCheck : లక్నోలో వందే భారత్ రైలుకు ప్రమాదం జరిగిందా.?
ఫిబ్రవరి 4న తెల్లవారుజామున 2 గంటలకు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో వందేభారత్ రైలు ప్రమాదానికి గురైందనే వాదనతో పోస్టులు వైరల్ చేస్తున్నారు
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Feb 2025 6:45 PM IST
చేతక్ 3501, 3502ను విడుదల చేసిన సిద్ది వినాయక బజాజ్
ఆటోమోటివ్ పరిశ్రమలో సుప్రసిద్ధ సంస్థ , సిద్ధి వినాయక బజాజ్, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చేతక్ 3501 & 3502 ను రసూల్పురా మెట్రో స్టేషన్ సమీపంలోని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Feb 2025 6:15 PM IST
Telangana : హోరాహోరీగా సాగనున్న 'ఎమ్మెల్సీ' పోరు.. కారణాలివే..!
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే గ్రాడ్యుయేట్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చేసింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Feb 2025 4:35 PM IST
చివరికి.. నా భార్య రక్తపు మడుగులో పడి ఉందని పోలీసులకు చెప్పాడు
ఇంట్లో గొడవ కారణంగా తన భార్యను చంపి, మృతదేహంతో చాలా గంటలు గడిపాడు.
By Medi Samrat Published on 12 Feb 2025 3:48 PM IST
ఆ ఏడుగురు మహిళలు ఎలాంటి తప్పు చేయలేదు
గత ఏడాది పొట్టి దుస్తులు ధరించి బార్లో అశ్లీల నృత్యాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు మహిళలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 3:04 PM IST