You Searched For "LatestNews"
ఆ ఏడుగురు మహిళలు ఎలాంటి తప్పు చేయలేదు
గత ఏడాది పొట్టి దుస్తులు ధరించి బార్లో అశ్లీల నృత్యాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు మహిళలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 3:04 PM IST
'ఉచిత పథకాల వల్ల ప్రజలు పని చేసేందుకు సిద్ధంగా లేరు'.. 'డబ్బు పంపిణీపై సుప్రీంకోర్టు ఆగ్రహం'
ఎన్నికల ముందు ఉచితాలను ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు ఖండించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 2:40 PM IST
మరో స్టార్ బౌలర్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు గట్టి షాక్..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ఇంకా 6 రోజులే ఉంది. ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 12 Feb 2025 10:10 AM IST
నథింగ్ ఫోన్ (3a) సిరీస్ – మేడ్ ఇన్ ఇండియా
లండన్ కేంద్రంగా ఉన్న నథింగ్ సంస్థ భారత్లో తయారు చేసిన తన సరికొత్త సృజనాత్మక స్మార్ట్ఫోన్ నథింగ్ ఫోన్ 3(a) సిరీస్ను ప్రకటించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Feb 2025 4:30 PM IST
ఒంటరిగానే పోటీ చేస్తాం.. ఎవరి సహాయం అవసరం లేదు : మమతా బెనర్జీ
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.
By Medi Samrat Published on 11 Feb 2025 9:24 AM IST
ఆ మంచి నిర్ణయం ఎప్పుడో తీసుకున్న గంభీర్..1
భారత్-ఇంగ్లండ్ల మధ్య మూడు మ్యాచ్ల ODI సిరీస్లో మూడవ, చివరి మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్లో 'డొనేట్ ఆర్గాన్స్, సేవ్ లైవ్స్' అవగాహన కార్యక్రమం...
By Medi Samrat Published on 11 Feb 2025 7:43 AM IST
విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ.. ప్రయాణికుడు మృతి
అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. అరిజోనాలోని స్కాట్స్డేల్ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు.
By Medi Samrat Published on 11 Feb 2025 7:12 AM IST
ఛాంపియన్స్ ట్రోఫి విజేత ఆ జట్టే.. అశ్విన్ అంచనా నిజమయ్యేనా.?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి జరగనుంది. ఈ టోర్నమెంట్లో 8 జట్లు పాల్గొంటున్నాయి.
By Medi Samrat Published on 10 Feb 2025 10:14 AM IST
సుంకాల విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన యాక్షన్ మోడ్లో ఉన్నారు.
By Medi Samrat Published on 10 Feb 2025 9:48 AM IST
రెండో వన్డేలో విజయం తర్వాత ఆటగాళ్లకు రోహిత్ వార్నింగ్
ఆదివారం కటక్లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్పై భారత జట్టు విజయం సాధించింది.
By Medi Samrat Published on 10 Feb 2025 9:27 AM IST
కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదాలు.. 10 మంది యాత్రికులు మృతి
మహా కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఉత్తరప్రదేశ్ రాష్రం ఫతేపూర్, సోన్భద్రలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది యాత్రికులు మరణించారు.
By Medi Samrat Published on 10 Feb 2025 8:31 AM IST
ఫ్రాడ్ జరుగుతున్నా ఎలక్షన్ కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుంది
గత ఏడాది నవంబర్లో పార్టీ అవమానకరమైన ఓటమి నుండి ఇంకా శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ బయటకు రాలేకపోతున్నారు.
By Medi Samrat Published on 8 Feb 2025 9:30 PM IST