You Searched For "IndiavsEngland"
మ్యాచ్లో మూడోసారి నల్ల బ్యాండ్లు ధరించిన ఇరు జట్ల ఆటగాళ్లు.. కారణం ఏమిటంటే..?
హెడింగ్లీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కి ఇది చివరి రోజు కాగా.. ఈ రోజు ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి...
By Medi Samrat Published on 24 Jun 2025 5:18 PM IST
అద్భుత సెంచరీతో ధోనీని దాటేసిన పంత్..!
ఇంగ్లండ్-భారత్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు ఇప్పటి వరకు విజిటింగ్ టీమ్కి అద్భుతంగా ఉంది.
By Medi Samrat Published on 21 Jun 2025 6:03 PM IST
ఆ విషయం బుమ్రాకు కూడా తెలుసు : అగార్కర్
మే 24, శనివారం భారత క్రికెట్ జట్టు కొత్త టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను బీసీసీఐ ఎంపిక చేసింది.
By Medi Samrat Published on 24 May 2025 8:15 PM IST
ఆ సిరీస్ లో ఆడాలనుకుంటున్నా: పుజారా
ఈ ఏడాది చివర్లో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఆడాలనే కోరికను భారత బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా వ్యక్తం చేశాడు.
By Medi Samrat Published on 7 March 2025 8:15 PM IST
కెప్టెన్గా భారీ ఫీట్ సాధించిన రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత జట్టు క్లీన్స్వీప్ చేసింది.
By Medi Samrat Published on 13 Feb 2025 7:49 AM IST
చేతులెత్తేసిన ఇంగ్లండ్.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
మూడో వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 9:14 PM IST
భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు గ్రీన్ ఆర్మ్ బ్యాండ్స్ ఎందుకు ధరించారంటే.?
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
By Medi Samrat Published on 12 Feb 2025 2:00 PM IST
అలా అవుట్ అయ్యాడు.. ఇలా విమర్శలు మొదలయ్యాయి..!
ఫిబ్రవరి 6న నాగ్ పూర్ వేదికగా భారత్ -ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ను కొనసాగించాడు.
By Medi Samrat Published on 6 Feb 2025 7:19 PM IST
Video : ఆరు రోజుల గ్యాప్తో పుట్టారు.. కానీ ఇద్దరూ ఒకే రోజు వన్డేల్లో ఎంట్రీ ఇచ్చారు..!
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
By Medi Samrat Published on 6 Feb 2025 3:29 PM IST
భారత్తో వన్డే సిరీస్.. 14 నెలల తర్వాత జట్టులోకి ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మెన్
ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 5 Feb 2025 7:43 PM IST
వన్డే జట్టులో లేకున్నా టీమ్తోనే ఉన్న మిస్టరీ స్పిన్నర్.. చోటిచ్చి షాకిచ్చిన బీసీసీఐ..!
భారత జట్టు గురువారం నుంచి ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది.
By Medi Samrat Published on 4 Feb 2025 6:47 PM IST
నిన్ను చూసి గర్విస్తున్నాను.. అభిషేక్ శర్మకు గురువు ప్రశంసలు..!
అభిషేక్ శర్మ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆదివారం జరిగిన ఐదో, చివరి టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది.
By Medi Samrat Published on 3 Feb 2025 10:25 AM IST