You Searched For "Congress government"
Video: కేబినెట్లో మాకు చోటేదీ.. గాంధీభవన్లో గొర్రెలతో యాదవుల నిరసన
తెలంగాణ కేబినెట్లో స్థానం కల్పించాలని కోరుతూ యాదవులు వినూత్న నిరసన చేపట్టారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 10:47 AM IST
అనేక హామీలిచ్చి వెన్నుపోటు పొడిచారు, ఆయనేమో చేతులెత్తేశాడు: కిషన్ రెడ్డి
యూపీఏ హయాంలో రోజూ పేపర్ చూసినా, టీవీ చూసినా..కుంభకోణాలే కనిపించేవి, హెడ్లైన్స్లో కాంగ్రెస్ అవినీతి వార్తలు ఉండేవి..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...
By Knakam Karthik Published on 22 Jun 2025 7:27 PM IST
పెండింగ్ బిల్లులు విడుదల చేయండి..మంత్రి సీతక్కకు హరీష్ రావు లేఖ
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 5:32 PM IST
రైతులను గోస పెట్టడం కాంగ్రెస్కు అలవాటైంది: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు..
By Knakam Karthik Published on 20 Jun 2025 1:42 PM IST
విద్యార్థులకు శుభవార్త..ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణలో ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 19 Jun 2025 7:17 AM IST
మరో పోరుకు రెడీ అవుతోన్న బీఆర్ఎస్..ఈసారి రంగంలోకి గులాబీ బాస్
తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరో పోరుకు సిద్ధమవుతోంది.
By Knakam Karthik Published on 18 Jun 2025 5:30 PM IST
గూగుల్ వినూత్న సంస్థ, మాది వినూత్న ప్రభుత్వం: సీఎం రేవంత్
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)ను ప్రారంభించడం సంతోషంగా ఉంది..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 18 Jun 2025 2:30 PM IST
బీసీ రిజర్వేషన్ల పోరాటం ఆగదు, ఈ నెల 17న రైల్రోకో: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకై జులై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్రోకో కార్యక్రమానికి ...
By Knakam Karthik Published on 17 Jun 2025 5:45 PM IST
గుడ్న్యూస్..మూడెకరాల వరకు రైతు భరోసా డబ్బులు జమ చేసిన ప్రభుత్వం
రైతు భరోసా'పై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 17 Jun 2025 3:30 PM IST
ఆ కారణంగానే 2018 ఎన్నికల్లో ఓటమి..టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 17 Jun 2025 2:30 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన టీపీసీసీ చీఫ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హారజయ్యారు.
By Knakam Karthik Published on 17 Jun 2025 12:18 PM IST
గుడ్న్యూస్..మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ (B) ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతి
హైదరాబాద్ మెట్రో రైలు 2-బీ నిర్మాణానికి పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
By Knakam Karthik Published on 17 Jun 2025 11:33 AM IST











