You Searched For "CM Chandrababu"
Video : సచివాలయంలో అగ్నిప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్లో తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
By Medi Samrat Published on 4 April 2025 3:30 PM IST
అనకాపల్లి జిల్లాకు భారీ బల్క్ డ్రగ్స్ కంపెనీ..7,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో లారెస్ ల్యాబ్స్ సంస్థ బల్క్ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చింది.
By Knakam Karthik Published on 4 April 2025 7:17 AM IST
ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా వ్యవహరించలేదు
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా వ్యవహరించలేదని, ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారని వైసీపీ అధినేత జగన్...
By Medi Samrat Published on 2 April 2025 8:42 PM IST
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖపట్నంలో యువతిపై ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 2 April 2025 5:05 PM IST
ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు ఇవి సమానం: సీఎం చంద్రబాబు
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కొత్త గొల్లపాలెంలో సీఎం చంద్రబాబు పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 1 April 2025 3:37 PM IST
ఏపీలో పీ-4 ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్లో పీ-4 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik Published on 30 March 2025 7:30 PM IST
దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులకు మోక్షం, రూ.2 వేలకోట్లు చెల్లించనున్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్లో దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న వివిధ బిల్లులకు విముక్తి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 30 March 2025 6:00 PM IST
సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ భేటీ, ఆ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 30 March 2025 3:31 PM IST
Andhrapradesh: నేడే పీ-4 కార్యక్రమం ప్రారంభం
పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
By అంజి Published on 30 March 2025 8:02 AM IST
త్వరలో పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం: సీఎం చంద్రబాబు
వీలైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు.
By అంజి Published on 27 March 2025 3:04 PM IST
పక్కా ప్లాన్తోనే హత్య చేశారు..పాస్టర్ ప్రవీణ్ మృతిపై షర్మిల ట్వీట్
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు.
By Knakam Karthik Published on 27 March 2025 11:26 AM IST
నా విజన్ వల్లే తెలంగాణ ఆదాయం పొందుతోంది: సీఎం చంద్రబాబు
తన విజన్ డాక్యుమెంట్ కారణంగానే తెలంగాణ హైయస్ట్ పెర్ క్యాపిటా ఇన్కమ్ పొందుతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 27 March 2025 7:23 AM IST