You Searched For "Chandrababu"
జగన్ బాటలో చంద్రబాబు నడుస్తున్నారట.!
ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థలకు పేర్లు మార్చడంపై చర్చ జరుగుతూ ఉంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల స్పందించారు
By Medi Samrat Published on 31 Aug 2024 6:30 PM IST
తక్షణమే పరిశ్రమల్లో సేఫ్టీ మెజర్స్ ఆడిట్ చేయండి .. అధికారులకు సీఎం ఆదేశం
ఒక బాధాకరమైన సంఘటన. చాలా బాధేస్తోంది నిన్నటి నుంచి కూడా నేను చూశాను. ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇదొక ఉదాహరణ
By Medi Samrat Published on 22 Aug 2024 6:15 PM IST
జాతీయ జెండాను ఎగురవేసిన చంద్రబాబు, పవన్
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
By అంజి Published on 15 Aug 2024 10:03 AM IST
ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్ల ప్రారంభం.. జాబితా ఇదే
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.
By అంజి Published on 14 Aug 2024 8:45 AM IST
ఆర్థిక సంక్షోభం ఉన్నా.. మేము వెనకడుగు వేయలేదు: వైఎస్ జగన్
మాట తప్పకుండా మేనిఫెస్టోనే అమలు చేశాం తప్ప.. ఎలాంటి సాకులు కూడా తాము చెప్పలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు
By Medi Samrat Published on 13 Aug 2024 7:36 PM IST
కొడుకు అరెస్టు.. చంద్రబాబుపై జోగి రమేష్ ఫైర్
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే
By Medi Samrat Published on 13 Aug 2024 2:00 PM IST
ఈ హత్యల్లో చంద్రబాబు, లోకేష్లను కూడా ముద్దాయిలుగా చేర్చాలి
వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు
By Medi Samrat Published on 9 Aug 2024 3:30 PM IST
అందుకే నేను మోసపూరిత హామీలు ఇవ్వలేదు: వైఎస్ జగన్
ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశ్యం లేకనే ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇవ్వలేదని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 8 Aug 2024 8:45 PM IST
సచివాలయాల్లో ఇసుక బుకింగ్ సదుపాయం : సీఎం చంద్రబాబు
ఇసుక కావాల్సిన వినియోగదారులు తమ ప్రాంతంలోని సచివాలయంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు
By Medi Samrat Published on 5 Aug 2024 4:12 PM IST
ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చారు: నారాయణస్వామి
అమరావతి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు జరుగుతుంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మాజీ మంత్రి నారాయణ స్వామి నిలదీశారు.
By అంజి Published on 1 Aug 2024 4:15 PM IST
భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించండి.. చంద్రబాబుకు సీపీఐ నేతల వినతి
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుని సీపీఐ నేతలు కోరారు
By Medi Samrat Published on 31 July 2024 6:30 PM IST
చంద్రబాబు అనంతపురం పర్యటన ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురంలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 30 July 2024 9:00 PM IST