You Searched For "BreakingNews"
New Year Celebrations : మాస్క్ తప్పనిసరి.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే రూ.500 జరిమానా
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం తప్పనిసరి చేశారు బెంగళూరు పోలీసులు.
By Medi Samrat Published on 31 Dec 2024 2:05 PM IST
ఒక్క సంవత్సరం సిగరెట్ మానితే 50 రోజులు.. అదే పూర్తిగా మానేస్తే..
సిగరెట్ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఇటీవలి పరిశోధన సిగరెట్తో ముడిపడి ఉన్న తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు సంబంధించి షాకింగ్ గణాంకాలను వెల్లడించింది.
By Medi Samrat Published on 31 Dec 2024 9:50 AM IST
కెప్టెన్ కాకపోతే రోహిత్ జట్టులోనే ఉండేవాడు కాదు..!
భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నలు సంధించాడు.
By Medi Samrat Published on 31 Dec 2024 9:13 AM IST
ఊహించని డేంజర్ లో ఉస్తాద్ భగత్ సింగ్
థెరి సినిమా.. 2016లో వచ్చింది ఈ సినిమా. తెలుగులో పోలీసోడు పేరుతో విడుదలైంది.
By Medi Samrat Published on 30 Dec 2024 9:30 PM IST
రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు బాడీ కెమెరాలు
హైదరాబాద్ పోలీసు వ్యవస్థలో ఒక కీలకమైన ఘట్టం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 30 Dec 2024 9:00 PM IST
తెరుచుకున్న శబరిమల
మకరవిళక్కు పర్వదినం కోసం శబరిమలలోని అయ్యప్ప ఆలయం సోమవారం తిరిగి తెరచుకుంది.
By Medi Samrat Published on 30 Dec 2024 8:30 PM IST
మరో రికార్డు కొల్లగొట్టిన పుష్ప-2.. విత్ ప్రూఫ్..!
పుష్ప 2 సినిమా మరో రికార్డును అందుకుంది. బుక్ మై షో లో 19 మిలియన్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
By Medi Samrat Published on 30 Dec 2024 8:02 PM IST
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్
తెలంగాణలోని ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 30 Dec 2024 7:30 PM IST
గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు డిసెంబర్ 31 రాత్రి అర్ధరాత్రి వరకు పనిచేస్తాయని మెట్రో అధికారులు తెలిపారు.
By Medi Samrat Published on 30 Dec 2024 6:45 PM IST
ఆ విషయంలో కాంగ్రెస్కు కేటీఆర్ మద్దతు
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు నివాళులర్పించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావు.
By Medi Samrat Published on 30 Dec 2024 6:37 PM IST
పింఛన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపటి నుంచే వారికి కూడా పంపిణీ..
ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసిందని రాష్ట్ర...
By Medi Samrat Published on 30 Dec 2024 6:10 PM IST
మొన్న కోహ్లీ.. నేడు రోహిత్.. టీమిండియా క్రికెటర్లపై ఆస్ట్రేలియన్ మీడియా పిచ్చిరాతలు
భారత బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తర్వాత ఆస్ట్రేలియా మీడియా రోహిత్ శర్మను టార్గెట్ చేసింది.
By Medi Samrat Published on 30 Dec 2024 4:45 PM IST