You Searched For "APNews"
'టీడీపీ అధికారంలోకి వస్తేనే పిల్లల భవిష్యత్తు సురక్షితం'.. మహిళలకు చంద్రబాబు విజ్ఞప్తి
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రభుత్వ హయాంలోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఆ పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 26 March 2024 8:00 AM IST
పిఠాపురం నుంచే పవన్ ప్రచారం.. పక్కా ప్లాన్తో ఎన్నికల్లో ఢీ!
ఏపీలో ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంటోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు.
By అంజి Published on 26 March 2024 6:59 AM IST
షర్మిల పట్ల జగన్కు ప్రేమ తగ్గలేదు: సజ్జల
సీఎం వైఎస్ జగన్, షర్మిల మధ్య రాజకీయంగానే కాక వ్యక్తిగతంగా కూడా విభేదాలు ఉన్నాయంటూ వార్తలు ప్రచారం ఉన్న విషయం తెలిసిందే.
By అంజి Published on 26 March 2024 6:30 AM IST
నేతలు వీడినా.. వైసీపీని ఫామ్లో ఉంచుతున్న వైఎస్ జగన్!
డజను మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వైదొలిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 2024 ఎన్నికల్లో పార్టీని మంచి ఫామ్లో...
By అంజి Published on 25 March 2024 7:02 AM IST
ఏపీలో దారుణం.. బంగారం కోసం వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పరిధిలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 25 March 2024 6:48 AM IST
BREAKING: టీడీపీ మూడో జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు విడుదల చేశారు.
By అంజి Published on 22 March 2024 10:49 AM IST
సామాన్యులకు టికెట్లు కేటాయించిన వైసీపీ.. ట్రెండ్ సెట్ చేస్తోందా?
2024 ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని పలువురు సామాన్యులను జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. ఎన్నికల పోటీ కోటీశ్వరుల వ్యవహారంగా మారిన తరుణంలో ఇలా...
By అంజి Published on 22 March 2024 6:35 AM IST
'జాగ్రత్త ఏదైనా జరగొచ్చు'.. పవన్కు వైసీపీ అలర్ట్
పవన్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తే తాను పిఠాపురంలో బరిలోకి దిగుతానన్న టీడీపీ అభ్యర్థి వర్మ కామెంట్లపై వైసీపీ స్పందించింది.
By అంజి Published on 21 March 2024 1:30 PM IST
ఏపీలో ఎన్నికల వేడి.. మేనిఫెస్టో విడుదలకు వైసీపీ ప్రణాళికలు
ఎన్నికల ప్రచారానికి రెండు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు.
By అంజి Published on 21 March 2024 6:47 AM IST
వైఎస్ జగన్కు ఇవే ఆఖరి రోజులు: నారా లోకేష్
ప్రజాగళం సభకు వెళ్లాడనే కక్షతో ప్రకాశం జిల్లాకు చెందిన మునయ్య అనే కార్యకర్తను వైసీపీ శ్రేణులు చంపేశాయని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపించారు.
By అంజి Published on 20 March 2024 1:29 PM IST
'రాష్ట్రానికి ఇంకా ఏం చేయాలి'.. ప్రజల సలహాలు తీసుకోనున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ తన వైఎస్ఆర్సి బస్సు యాత్రను 'మేమంతా సిద్ధం' పేరుతో మార్చి 27 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి నిర్ణయించిన ఏప్రిల్ 18...
By అంజి Published on 20 March 2024 7:15 AM IST
నాడు విడాకులు తీసుకుని.. ఇప్పుడేందుకు కలిశారు: వైసీపీ నేత సజ్జల
తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులు కొత్తేమీ కాదని, పదేళ్ల తర్వాత మళ్లీ అదే డ్రామా మొదలుపెట్టారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి...
By అంజి Published on 19 March 2024 7:26 AM IST











