You Searched For "APNews"
శుభవార్త.. ఎస్సీ మహిళలకు రూ.50 వేల సబ్సిడీతో రుణాలు
జీవనోపాధి కల్పనకు ఉద్దేశించిన కేంద్ర పథకం పీఎం అజయ్ని అనుసంధానించి డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు రాయితీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 9 Aug 2024 8:00 AM IST
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..
తిరుమల శ్రీవారి దర్శనానికి చాలా తక్కువ సమయం పడుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి కేవలం 6 గంటల సమయం మాత్రమే పడుతోందని ఆలయ అధికారులు...
By Medi Samrat Published on 5 Aug 2024 9:15 PM IST
సచివాలయాల్లో ఇసుక బుకింగ్ సదుపాయం : సీఎం చంద్రబాబు
ఇసుక కావాల్సిన వినియోగదారులు తమ ప్రాంతంలోని సచివాలయంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు
By Medi Samrat Published on 5 Aug 2024 4:12 PM IST
ఏపీలో ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన సాగిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 4 Aug 2024 7:45 PM IST
వైసీపీ నేతలు జైలుకు పోవడం ఖాయం: బీజేపీ ఎమ్మెల్యే
గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు అందరూ జైలుకెళ్లడం ఖాయమని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు.
By అంజి Published on 4 Aug 2024 4:15 PM IST
జులై నెలలో తిరుమలకు ఎంత ఆదాయం వచ్చిందంటే?
తిరుమల శ్రీవెంకట్వేర స్వామికి జులై నెలలో రూ.125.35 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు
By Medi Samrat Published on 2 Aug 2024 8:45 PM IST
ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ.. ఎప్పటి నుంచంటే?
అమరావతి: కొత్త లిక్కర్ పాలసీ విధానం రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.
By అంజి Published on 2 Aug 2024 5:30 PM IST
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేశారు.
By అంజి Published on 2 Aug 2024 3:01 PM IST
ఏపీలో షాకింగ్ ఘటన.. కాలేజీ వాష్రూమ్లో విద్యార్థిని ప్రసవం.. శిశువు మృతి
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని కొత్తపట్నంలో గల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో 16 ఏళ్ల విద్యార్థిని వాష్రూమ్లో...
By అంజి Published on 2 Aug 2024 1:31 PM IST
'గిరిజనులకు సౌకర్యాలు మెరుగుపర్చండి'.. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు
గిరిజనులకు సౌకర్యాలు మెరుగుపరచాలని, గర్భిణులను భౌతికంగా వారి నివాసాల నుంచి ఆసుపత్రులకు తీసుకెళ్లడం వంటి కష్టాల నుంచి విముక్తి కల్పించాలని సీఎం...
By అంజి Published on 31 July 2024 8:00 AM IST
ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. త్వరలోనే కానిస్టేబుల్ నియామకాలు!
వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా ఆగిపయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను త్వరగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.
By అంజి Published on 31 July 2024 6:45 AM IST
విజయవాడ ఎయిర్పోర్టు పనులు 2025 జూన్ నాటికి పూర్తీ చేస్తాం
విజయవాడ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు...
By అంజి Published on 28 July 2024 5:41 PM IST