You Searched For "APNews"
'నిజం గెలిస్తే.. జీవితాంతం బాబు జైల్లోనే'.. కొడాలి నాని సెటైర్లు
నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. తాజాగా ఈ యాత్రపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు.
By అంజి Published on 25 Oct 2023 11:37 AM IST
కాపు, కమ్మ, రెడ్డిలను ఆకర్షించేందుకు వైసీపీ వ్యూహం!
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్లపై ప్రభావం చూపేందుకు వైసీపీ టాప్ గేర్కు మొగ్గు చూపింది.
By అంజి Published on 23 Oct 2023 5:30 PM IST
చంద్రబాబు లేఖపై దుమారం.. దర్యాప్తు జరుగుతోందన్న డీజీపీ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ వ్యవహారంపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు.
By అంజి Published on 23 Oct 2023 3:03 PM IST
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఇవాళ తుపానుగా మారే ఛాన్స్: ఐఎండీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్లో పేర్కొంది.
By అంజి Published on 23 Oct 2023 11:24 AM IST
అంగరంగ వైభవంగా వంగవీటి రాధా వివాహం.. హాజరైన ప్రముఖులు
విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
By Medi Samrat Published on 23 Oct 2023 7:04 AM IST
తెలుగు ప్రజలకు చంద్రబాబు లేఖ..!
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
By Medi Samrat Published on 22 Oct 2023 5:42 PM IST
మరో గుడ్న్యూస్.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం దసరా కానుక ఇచ్చింది. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 22 Oct 2023 11:31 AM IST
యాత్రకు సిద్ధమైన నారా భువనేశ్వరి
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆయన భార్య నారా భువనేశ్వరి యాక్టివ్ అయ్యారు
By Medi Samrat Published on 21 Oct 2023 8:15 PM IST
ఏపీ విద్యార్థులకు గుడ్న్యూస్.. ట్యాబ్ల్లో డౌట్ క్లియరెన్స్ యాప్!
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సమగ్ర విద్యా అనుభవాన్ని అందించేందుకు ఏపీ పాఠశాల విద్యాశాఖ డౌట్ క్లియరెన్స్ యాప్ను ప్రారంభించనున్నట్లు ఓ అధికారి...
By అంజి Published on 19 Oct 2023 8:00 AM IST
AP: నేడు లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు.. రూ.350 కోట్లు జమ చేయనున్న సీఎం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గురువారం జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న చేదోడు నిధులను విడుదల చేయనున్నారు.
By అంజి Published on 19 Oct 2023 7:15 AM IST
మంత్రి రోజాపై పోలీసులకు ఫిర్యాదు
ఏపీ మంత్రి రోజా మరో వివాదంలో ఇరుక్కున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై
By Medi Samrat Published on 18 Oct 2023 8:30 PM IST
గవర్నర్ను కలవనున్న టీడీపీ నేతల బృందం
ఏపీ గవర్నర్ను టీడీపీ బృందం కలవనుంది. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ
By Medi Samrat Published on 18 Oct 2023 3:15 PM IST











