You Searched For "Andrapradesh"
తిరుపతిలో దారుణం..పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటోడ్రైవర్ అత్యాచారం
తిరుపతి నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాలిటెక్నిక్ చదువుతున్న ఓ మైనర్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు
By Knakam Karthik Published on 9 Dec 2025 4:03 PM IST
అటల్ సందేశ్ యాత్రను సక్సెస్ చేయండి..ఎన్డీయే నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు
అటల్ సందేశ్- మోదీ సుపరిపాలన' యాత్రలో పాల్గొనాలని నేతలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 1:12 PM IST
గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ అభివృద్ధికి వేదిక కావాలి..ఏపీ సీఎం ట్వీట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
By Knakam Karthik Published on 8 Dec 2025 12:09 PM IST
ఏపీలో స్క్రబ్ టైఫస్తో మరో ఇద్దరు మహిళలు మృతి
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి
By Knakam Karthik Published on 8 Dec 2025 11:12 AM IST
ఏపీలో విషాదం..నీటిసంపులో పడి అన్నదమ్ములు మృతి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 7 Dec 2025 5:33 PM IST
అలర్ట్..నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది
By Knakam Karthik Published on 5 Dec 2025 7:34 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త..వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు నేడే రిలీజ్
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 5 Dec 2025 7:21 AM IST
భక్తులకు అలర్ట్..శ్రీవారి వైకుంఠ ద్వార ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రేపే విడుదల
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది.
By Knakam Karthik Published on 4 Dec 2025 11:48 AM IST
దివ్యాంగులకు శుభవార్త..ఏడు వరాలు ప్రకటించిన ఏపీ సర్కార్
దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 4 Dec 2025 6:57 AM IST
పవన్ మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి: షర్మిల
కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడటం బాధాకరం..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
By Knakam Karthik Published on 3 Dec 2025 4:24 PM IST
పవన్కల్యాణ్ అప్పుడు, ఇప్పుడూ తెలంగాణకు వ్యతిరేకమే: కవిత
కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...
By Knakam Karthik Published on 3 Dec 2025 1:48 PM IST
అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు అధికారిక ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 4:43 PM IST











