చంద్రబాబు అరెస్ట్ పరిణామాలపై కేంద్రానికి NSG నివేదిక
చంద్రబాబు అరెస్ట్ సహా ఇతర పరిణామాలపై కేంద్ర హోంశాఖకు జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్జీ) నివేదిక అందించింది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 12:08 PM IST
దారుణం: నాలుక కోసి తల్లిని హత్య చేసిన కొడుకు
మద్యం తాగొద్దని మంచి మాట చెప్పినందుకు తల్లినే హతమార్చాడు ఓ కసాయి కొడుకు.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 11:45 AM IST
అమెరికాలో జాహ్నవి మృతి ఘటన: మరణానంతరం డిగ్రీ పట్టా
జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నిర్ణయించింది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 11:15 AM IST
అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైపస్ కలకలం, వ్యక్తి మృతి
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన మధు అనే 20ఏళ్ల యువకుడు స్క్రబ్ టైపస్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 10:52 AM IST
Hyderabad: నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం
హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 10:31 AM IST
యూఎస్లో ఏపీ యువతి మృతిపై కేంద్రానికి సీఎం జగన్ లేఖ
అమెరికాలో పోలీస్వాహనం ఢీకొని ఏపీకి చెందిన యువతి మృతిచెందిన సంఘటనపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 5:45 PM IST
ఆటోలో 16 తులాల బంగారం మరిచిపోయిన మహిళ.. చివరకు..
ఓ మహిళ ఆటోలో ఎక్కింది. గమ్యస్థానం చేరుకున్నాక.. తనతో పాటు తెచ్చుకున్న బంగారం ఉన్న బ్యాగు ఆటోలోనే మర్చిపోయింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 5:15 PM IST
జువైనల్ హోమ్లో చిన్నారులపై మహిళా అధికారి అమానుషం
జువైనల్ హోమ్లో పిల్లలకు రోణ కల్పించాల్సిన ఓ ప్రభుత్వ మహిళా అధికారి చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 4:33 PM IST
టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ రియాక్షన్ ఏంటంటే...
తాజాగా జనసేన-టీడీపీ పొత్తుపై వైసీపీ నాయకులు స్పందిస్తున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 3:42 PM IST
మరోసారి ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 2:17 PM IST
ఏపీ భవిష్యత్ కోసం టీడీపీ-జనసేన కలిసి పోటీ: పవన్ కళ్యాణ్
వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజల భవిష్యత్ కోసం టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయిని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 1:50 PM IST
వాళ్లు సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చూస్తున్నారు: మోదీ
ప్రతిపక్ష ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలని భావిస్తోందని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 1:32 PM IST












