ముంబైలో ట్రాఫిక్ కష్టాలు..షూటింగ్కు మెట్రో రైల్లో వెళ్లిన హృతిక్ రోషన్
హృతిక్ రోషన్ ఉన్నట్లుండి ముంబై మెట్రోలో కనిపించారు. ఆయన్ని చూసిన ప్రయాణికులంతా షాక్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 2:00 PM IST
సంచలనంగా ప్రవళిక సూసైడ్.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలన్న గవర్నర్
ప్రవళిక సూసైడ్ సంచలనంగా మారింది. గవర్నర్ తమిళిసై ఈ ఘటనపై స్పందించారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 1:13 PM IST
చంద్రబాబుని అంతమొందించే కుట్ర జరుగుతోంది: నారా లోకేశ్
అనారోగ్య కారణాలతో టీడీపీ అధినేత చంద్రబాబుని అంతమొందించే కుట్ర చేస్తున్నారని నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 12:19 PM IST
చంద్రబాబు అరెస్ట్పై వినూత్న నిరసన, మియాపూర్ మెట్రో స్టేషన్ మూసివేత
చంద్రబాబు అరెస్ట్ని వ్యతిరేకిస్తూ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్లో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 11:36 AM IST
నిర్మాత దిల్రాజు అల్లుడి కాస్ట్లీ కారు చోరీ.. గంట తర్వాత...
దిల్రాజు అల్లుడు అర్చిత్ రెడ్డికి చెందిన లగ్జరీ కారుని ఓ వ్యక్తి చోరీ చేశాడు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 11:03 AM IST
ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి భారత్కు వచ్చిన రెండో విమానం
ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్ నుంచి రెండో విమానం భారత్కు చేరుకుంది. 235 మంది స్వదేశీయులు ఢిల్లీ చేరుకున్నారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 10:19 AM IST
ప్రవల్లిక సూసైడ్ ఘటనపై ప్రభుత్వం స్పందించాలి: రేవంత్రెడ్డి
గ్రూప్-2 విద్యార్థి ప్రవల్లిక ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం స్పందించాలని రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 9:56 AM IST
Hyderabad: శామీర్పేట ఓఆర్ఆర్పై రోడ్డుప్రమాదం, ఇద్దరు మృతి
హైదరాబాద్ శామీర్పేటలోని ఓఆర్ఆర్పై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 9:37 AM IST
చంద్రబాబు భద్రతపై లోకేశ్ ట్వీట్ చూస్తే బాధేసింది: మంత్రి కేటీఆర్
చంద్రబాబు నాయుడు భద్రతపై లోకేశ్ ట్వీట్ చూస్తే బాధ అనిపించిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 8:31 AM IST
World Cup-2023: IND Vs PAK.. నేడే హై వోల్టేజ్ మ్యాచ్
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఇవాళే జరగనుంది. నరేంద్ర మోదీ మైదానంలో ఈ మ్యాచ్కు ఏర్పాట్లు అన్నీ సిద్ధం అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 7:32 AM IST
ఏపీ రైతులకు గుడ్న్యూస్..ఆ పథకంలో అర్హుల నమోదుకు గడువు పెంపు
వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో అర్హులైన రైతుల నమోదుకు మరోసారి గడువుని పొడగిస్తున్నట్లు ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 7:12 AM IST
హైదరాబాద్లో విద్యార్థిని ఆత్మహత్య..అర్ధరాత్రి వరకు ఆందోళనలు
హైదరాబాద్లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 6:46 AM IST












