రన్వేపైనే భోజనం.. ఇండిగో, ముంబై ఎయిర్పోర్టుకు నోటీసులు
ముంబై ఎయిర్పోర్టులో ప్రయాణికులకు ఇబ్బంది ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 4:24 PM IST
రామమందిర కార్యక్రమాన్ని 'మోదీ ఫంక్షన్'గా చేశారు: రాహుల్గాంధీ
అయోధ్యలో జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగబోతుంది.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 3:39 PM IST
హనుమాన్ మేనియా.. నాలుగు రోజుల్లో సూపర్ కలెక్షన్స్
సంక్రాంతి సందర్భంగా విడుదలైన హనుమాన్ మూవీ మంచి టాక్ను సొంతం చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 2:30 PM IST
దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి బిజీబిజీ
దావోస్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 1:45 PM IST
Vikarabad: ఔటర్రింగ్ రోడ్డు వద్ద మూటలో డెడ్బాడీ కలకలం
వికారాబాద్ జిల్లాలోని బ్రాహ్మనపల్లి ఔటర్ రింగ్రోడ్డు దగ్గర మూటలో మృతదేహం కలకలం రేపింది.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 1:00 PM IST
మథురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఉత్తర్ ప్రదేశ్లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 12:18 PM IST
అయోధ్యలో ఏడురోజుల పాటు ప్రాణప్రతిష్ట మహోత్సవాలు.. వివరాలివే
అయోధ్య రామాలయ మందిరం ప్రారంభోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 11:42 AM IST
సంక్రాంతి వేళ టీఎస్ ఆర్టీసీకి రికార్డు ఆదాయం
ఈ నెల 13న ఆర్టీసీ బస్సుల్లో 52.78 లక్షల మంది ప్రయాణించారనీ అధికారులు తెలిపారు.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 11:13 AM IST
ఆ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి: కేటీఆర్
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 10:53 AM IST
రోహిత్, పంత్ రికార్డును బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్
కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, తిలక్ వర్మ పేరిట ఉన్న సంయుక్త రికార్డును అధిగమించాడు యశస్వి జైస్వాల్.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 10:22 AM IST
Hyderabad: చైనా మాంజా మెడకు చుట్టుకుని జవాన్ మృతి
ఓ జవాన్ చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 5:30 PM IST
సంక్రాంతి సంబరాల్లో మెగా ఫ్యామిలీ.. దోసెలు వేసిన రామ్చరణ్
సంక్రాంతి పండగ సంబరాల్లో భాగంగా మెగా ఫ్యామిలీ అంతా బెంగళూరుకు వెళ్లింది.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 4:21 PM IST












