స్పోర్ట్స్ - Page 358
వరల్డ్ నంబర్ వన్ను కూడా వదలని కరోనా
కరోనా మహమ్మారి బారిన పలువురు ప్రముఖులు పడ్డారు. క్రీడాకారులు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. టెన్నిస్ ఆటగాడు ప్రపంచ నెంబర్ వన్ జొకోవిక్ కు తాజాగా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 23 Jun 2020 6:44 PM IST
ముగ్గురు క్రికెటర్లకు కరోనా
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశాలన్నింటినీ పట్టిపీడిస్తోంది. ఇక పాకిస్థాన్లో కరోనా తీవ్రతరమవుతోంది. అక్కడ రోజురోజుకు కేసులు...
By సుభాష్ Published on 23 Jun 2020 7:33 AM IST
రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించిన 'ది అండర్టేకర్'
ది అండర్టేకర్.. రెజ్లింగ్ అభిమానులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అండర్టేకర్ సోమవారం తన అభిమానులకు చేదువార్త చెప్పాడు....
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Jun 2020 6:53 PM IST
భారత్ నుండి ఏది కూడా పొందే అర్హత చైనాకు లేదు
చైనా మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. భారత్ కు చెందిన భూభాగమైన గాల్వన్ లోయ కోసం చైనా తెగిస్తూ ఉండడం భారతీయులకు సహించడం...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Jun 2020 3:35 PM IST
సచిన్ ఔట్ అవకున్నా ఔటిచ్చా.. ఒక్కసారి కాదు..
స్టీవ్బక్నర్.. క్రికెట్ గురించి తెలిసిన వాళ్లకు ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఫీల్డ్లో చాలా పర్యాయాలు తప్పుడు నిర్ణయాలతో వార్తల్లో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Jun 2020 9:19 AM IST
హార్దిక్ పాండ్యా వర్క్అవుట్ చూసి షాక్ తిన్న బాలీవుడ్ బ్యూటీలు.!
ఇప్పటి భారత క్రికెట్ జట్టు సభ్యులు ఫిట్నెస్ కు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. కెప్టెన్ కోహ్లీ ఫిట్నెస్ ను ఒక రేంజిలో మెయింటైన్ చేస్తూ ఉంటారు....
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Jun 2020 4:36 PM IST
టిక్టాక్ వీడియోలు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పిన వార్నర్
కరోనా మహమ్మారి కారణంగా క్రీడారంగం కుదేలైంది. కరోనా ముప్పుతో కొన్ని క్రీడలు వాయిదా పడగా.. మరికొన్ని రద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం...
By తోట వంశీ కుమార్ Published on 21 Jun 2020 3:05 PM IST
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలి ఇంట్లో కరోనా కలవరం
బీసీసీఐ అధ్యక్షుడ, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి ఇంట కరోనా కలకలం రేపంది. తాజాగా దాదా కుటుంబ సభ్యుల్లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్గా...
By తోట వంశీ కుమార్ Published on 20 Jun 2020 4:14 PM IST
రోహిత్ శర్మ అమ్మాయిగా పుడితే.. ఫోటో వైరల్
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో క్రీడలు రద్దు అయ్యాయి. దీంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. తమకు దొరికిన ఈ విరామాన్ని భారత క్రికెటర్లు తమ కుటుంబ...
By తోట వంశీ కుమార్ Published on 19 Jun 2020 6:41 PM IST
2011 ప్రపంచకప్ ఫైనల్ను.. శ్రీలంక భారత్కు అమ్మేసింది
శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అళుత్ గమగే 2011 వరల్డ్ కప్ ఫైనల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీలంక జట్టు ఫైనల్ ను భారత్ కు అమ్మేసిందని అందుకే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Jun 2020 9:33 PM IST
ఒక్క మ్యాచ్.. 3 జట్లు.. 36 ఓవర్లు.. సరికొత్త ఫార్మాట్
ఇప్పటి వరకు క్రికెట్లో టెస్టులు, వన్డేలు, టీ20, టీ10 వంటి ఫార్మాట్లను చూశాం. అయితే.. ఏ ఫార్మాట్ తీసుకున్న రెండు జట్లు మాత్రమే ఆడుతాయి. మరీ మూడు...
By తోట వంశీ కుమార్ Published on 18 Jun 2020 12:40 PM IST
భారత మహిళా క్రికెటర్ ఆత్మహత్య
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఘటనను మరువక ముందే మరే విషాదం చోటు చేసుకుంది. భారత మహిళా క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను...
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2020 7:01 PM IST














