స్పోర్ట్స్ - Page 359
అమర జవాన్లకు క్రికెటర్ల ఘన నివాళి!
భారత్ - చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో తెలంగాణ బిడ్డ, సూర్యాపేటకు చెందిన కల్నల్...
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2020 3:12 PM IST
సెప్టెంబర్ 26 నుంచి ఐపీఎల్..!
ఐపీఎల్ అభిమానులకు నిజంగా శుభవార్త ఇది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ కరోనా కారణంగా తొలుత ఏప్రిల్ 15కు...
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2020 11:30 AM IST
టీ20 వరల్డ్ కప్ అసాధ్యం.. ఐపీఎల్కు లైన్ క్లియర్..!
కరోనా మహమ్మారి కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే...
By తోట వంశీ కుమార్ Published on 16 Jun 2020 5:00 PM IST
ఖేల్రత్న అవార్డు రేసులో హిమదాస్
భారత అగ్రశేణి స్ప్రింటర్ హిమదాస్ ప్రతిష్మాత్మక రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు బరిలో నిలించింది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ఖేల్రత్న కోసం 20...
By తోట వంశీ కుమార్ Published on 16 Jun 2020 4:20 PM IST
7నిమిషాల్లోనే కోచ్నయ్యా: గ్యారీ క్రిస్టన్
భారత క్రికెట్ చరిత్రను ఓ ఏడు నిమిషాలు మార్చేసింది, కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల కళను సాకారం చేసిన ద్రోణాచార్యుడు అతడు. అతడే భారత జట్టు మాజీ...
By తోట వంశీ కుమార్ Published on 16 Jun 2020 11:39 AM IST
ఆ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది..
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 2011 వన్డే ప్రపంచకప్ శ్రీలంక జట్టుతో జరిగిన ఫైనల్లో కొట్టిన ఫినిషింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Jun 2020 2:32 PM IST
కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, స్మృతి మందానలకు నాడా నోటీసులు
భారత క్రికెటర్లకు నేషనల్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ(నాడా) నోటీసులు ఇచ్చింది. లాక్డౌన్ సమయంలో తాము ఎక్కడ ఉన్నాడో చెప్పక పోవడంతో కేఎల్ రాహుల్, ఛతేశ్వర...
By తోట వంశీ కుమార్ Published on 14 Jun 2020 12:23 PM IST
షాహిద్ అఫ్రిదీకి కరోనా పాజిటివ్
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 77లక్షల మంది ఈ మహమ్మారి భారీన పడగా.. 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వారు, వీరు అనే తేడా...
By తోట వంశీ కుమార్ Published on 13 Jun 2020 2:49 PM IST
2 నిమిషాల్లో రోహిత్ 26 సిక్సర్లు.. వీడియో వైరల్
కరోనా మహమ్మారి కారణంగా క్రీడలు అన్ని నిలిచిపోయాయి. లాక్డౌన్ కారణంగా క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. తమకు దొరికిన ఈ విరామాన్ని ఆటగాళ్లు కుటుంబ...
By తోట వంశీ కుమార్ Published on 12 Jun 2020 11:26 AM IST
ఐపీఎల్2020కి సిద్దంగా ఉండండి.. సౌరవ్ గంగూలి
కరోనా మహమ్మారి కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిరవధికంగా వాయిదా పడింది. ఎప్పుడు ప్రారంభమవుతుంది.? అసలు...
By తోట వంశీ కుమార్ Published on 11 Jun 2020 12:05 PM IST
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇషాంత్ శర్మ 'కాలూ' పోస్ట్..!
తాను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నప్పుడు జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నానని వెస్టిండీస్ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ సమీ సోషల్ మీడియాలో ఆరోపించాడు....
By తోట వంశీ కుమార్ Published on 10 Jun 2020 4:02 PM IST
ఐసీసీ కొత్త రూల్స్.. బంతిపై ఉమ్మి రుద్దితే 5 రన్స్ ఫైన్
కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. కరోనా కారణంగా ఇంతకు ముందుగా క్రికెట్ ఆడడం కుదరదు. అందుకనే భారత మాజీ...
By తోట వంశీ కుమార్ Published on 10 Jun 2020 11:31 AM IST














