జాతీయం - Page 82
విషాదం.. షూలో దాక్కున్న పాము కాటుకు గురై టెక్కీ మృతి
41 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన షూలో దాక్కున్న పాము కాటుకు గురై మరణించాడు. బాధితుడిని మంజు ప్రకాష్గా గుర్తించారు.
By అంజి Published on 3 Sept 2025 9:13 AM IST
భారత్కు మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలు.. రష్యాతో చర్చలు
మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను దిగుమతి చేసుకోవడానికి రష్యాతో భారత్ చర్చలు జరుపుతోంది.
By అంజి Published on 3 Sept 2025 8:40 AM IST
ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. 4న బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ
బీహార్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, ఆయన దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలపై సెప్టెంబర్ 4న బీహార్లో ఎన్డిఎ బంద్ పాటించనుంది
By Medi Samrat Published on 2 Sept 2025 6:51 PM IST
Video : నవ్వులు పూయించిన ప్రధాని మోదీ
జపాన్, చైనా పర్యటనల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భారతదేశానికి తిరిగి వచ్చారు.
By Medi Samrat Published on 2 Sept 2025 4:48 PM IST
మొట్టమొదటి స్వదేశీ చిప్ను మోదీకి బహూకరించిన అశ్వినీ వైష్ణవ్
విక్రమ్-32 బిట్ ప్రాసెసర్ చిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సెమికాన్ ఇండియా 2025లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ బహూకరించారు,
By Knakam Karthik Published on 2 Sept 2025 1:15 PM IST
అత్యాచారం కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే.. పోలీసులపై కాల్పులు జరిపి పరార్
అత్యాచారం, మోసం ఆరోపణలపై అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభ్యుడు హర్మీత్ సింగ్ ధిల్లాన్ పఠాన్మజ్రా మంగళవారం..
By అంజి Published on 2 Sept 2025 12:16 PM IST
ఉప్పొంగిన యమునా నది..ఢిల్లీలోని ఇళ్లలోకి వరద నీరు
యమునా నది ప్రమాద సూచిక స్థాయి 205.33 మీటర్లను మంగళవారం తెల్లవారుజామునే దాటింది.
By Knakam Karthik Published on 2 Sept 2025 11:05 AM IST
త్వరలోనే నిజం బయటపడుతుంది, మోదీ ప్రజలకు ముఖం చూపలేరు: రాహుల్గాంధీ
కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై మళ్లీ విమర్శల దాడి చేశారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 10:48 AM IST
35 ఏళ్ల తర్వాత తెరుచుకున్న ఆలయం.. ముఖ్య అతిథులుగా ముస్లింలు
జమ్ము కశ్మీర్ బుద్గాంలోని ఇచ్కూట్లోని శారద భవానీ ఆలయాన్ని 35 సంవత్సరాల తర్వాత కాశ్మీరీ పండితులు తిరిగి తెరిచారు
By అంజి Published on 2 Sept 2025 8:45 AM IST
డబుల్ ఇంజిన్ సర్కార్ 6 నెలల్లో కూలిపోతుంది: ఖర్గే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 1 Sept 2025 2:47 PM IST
ఒకే ఫ్రేమ్లో మోదీ, పుతిన్, జిన్పింగ్.. యూఎస్కు బిగ్ వార్నింగ్.. సెక్యూరిటీ గార్డ్లా పాక్ పీఎం!
చైనాలోని టియాన్జిన్ వేదికగా జరుగుతున్న ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో కలవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు
By అంజి Published on 1 Sept 2025 10:24 AM IST
గుడ్న్యూస్..'ఆధార్' అడ్రస్ అప్డేట్ ఇక నుంచి మరింత సులభం..ఎలా అంటే?
ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 31 Aug 2025 10:31 AM IST














