జాతీయం - Page 81
భారీ ఎన్కౌంటర్.. నలుగురు నక్సల్స్ హతం, పోలీసు అధికారి మృతి
ఛత్తీస్గఢ్లోని అబుజ్మద్లో శనివారం సాయంత్రం భద్రతా బలగాలు.. నలుగురు నక్సల్స్ను హతమార్చాయి.
By అంజి Published on 5 Jan 2025 10:46 AM IST
'మహాత్మా గాంధీ పాకిస్తాన్ జాతిపిత'.. సింగర్ అభిజీత్ భట్టాచార్యకు నోటీసు
మహాత్మా గాంధీని పాకిస్థాన్కు 'ఫాదర్ ఆఫ్ ది నేషన్' అని పిలిచినందుకు గాయకుడు అభిజీత్ భట్టాచార్యకు న్యాయవాది లీగల్ నోటీసు పంపారు.
By అంజి Published on 5 Jan 2025 7:35 AM IST
అరవింద్ కేజ్రీవాల్ను ఢీ కొట్టేది ఎవరంటే..?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 29 మంది అభ్యర్థులను ప్రకటించింది.
By Medi Samrat Published on 4 Jan 2025 9:00 PM IST
ఆర్మీ ట్రక్కు బోల్తా.. నలుగురు సైనికులు మృతి
జమ్మూ కశ్మీర్లోని బందిపోరా జిల్లాలో ఆర్మీ ట్రక్కు అదుపు తప్పి కొండపై నుంచి బోల్తా పడడంతో నలుగురు సైనికులు తుదిశ్వాస విడిచారు.
By Medi Samrat Published on 4 Jan 2025 5:12 PM IST
గంగూలీ కుమార్తెకు తప్పిన పెను ప్రమాదం
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ పెను ప్రమాదం నుండి తప్పించుకుంది.
By Medi Samrat Published on 4 Jan 2025 12:31 PM IST
అలాంటి కేసు భారత్ లో ఒక్కటి కూడా నమోదవ్వలేదు
భారతదేశంలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు ఏవీ నమోదవ్వలేదని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) తెలిపింది.
By Medi Samrat Published on 3 Jan 2025 8:30 PM IST
సీఎంపై పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్..!
అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది.
By Medi Samrat Published on 3 Jan 2025 5:50 PM IST
23 ఏళ్ల నాటి హత్య కేసు.. గుర్మీత్ రామ్ రహీమ్కు మళ్లీ పెరుగుతున్న కష్టాలు
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
By Medi Samrat Published on 3 Jan 2025 2:54 PM IST
విషాదం.. పట్టాలపై కూర్చొని పబ్జీ.. రైలు ఢీకొనడంతో ముగ్గురు మృతి
రైలు పట్టాలపై కూర్చొని మొబైల్లో పబ్జీ ఆడుతున్న ముగ్గురిని రైలు ఢీకొట్టింది. దీంతొ ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన బిహార్లో చోటు చేసుకుంది.
By అంజి Published on 3 Jan 2025 11:17 AM IST
Video: వందే భారత్ స్లీపర్.. ట్రయల్ రన్ సక్సెస్
దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ను మూడో రోజు విజయవంతంగా పరీక్షించారు. ఇది రాజస్థాన్లోని కోటా - లాబాన్ మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచింది.
By అంజి Published on 3 Jan 2025 10:36 AM IST
మనిషిని బతికించిన స్పీడ్ బ్రేకర్..!
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 65 ఏళ్ల వ్యక్తి చనిపోయాడనుకుని అంబులెన్స్ లో తీసుకుని వెళ్తున్నారు.
By Medi Samrat Published on 2 Jan 2025 8:41 PM IST
ఎనిమిదో తరగతి వరకూ స్కూల్స్ కు సెలవు
ఎనిమిదో తరగతి వరకూ విద్యార్థులకు సెలవులు ఇచ్చేసారు. నోయిడాలో చలి తీవ్రత పెరగడంతో జిల్లా మేజిస్ట్రేట్ అన్ని బోర్డులకు సంబంధించి 8వ తరగతి వరకు పాఠశాలలను...
By Medi Samrat Published on 2 Jan 2025 8:20 PM IST